Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ జీ3ని మార్కెట్‌లోకి విడుదల చేసిన ఎల్.జి.

Webdunia
సోమవారం, 21 జులై 2014 (14:43 IST)
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్.జీ తన నూతన స్మార్ట్ ఫోన్ 'జీ3'ని భారత మార్కెట్లోకి సోమవారం ముంబైలో విడుదల చేసింది. ఈ ఫోన్ మూడు రంగుల్లో వినియోగదారులకు లభించనుంది. 32 జీబీ మెమొరీ సామర్థ్యం గల మొబైల్ ధర రూ.50,990 కాగా, 16 జీబీ సామర్థ్యం గల ఫోన్ ధరను రూ.47,990గా నిర్ణయించారు. 
 
ఈ సందర్భంగా ఎల్.జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సూన్క్ నో మాట్లాడుతూ.. స్మార్ట్ ఫోన్ల విభాగంలో భారత మార్కెట్లో ఈ ఏడాది 10 శాతం వాటా సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు తెలిపారు. అంతేకాకుండా 'జీ3' ఫోన్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యవహరిస్తారని ఆయన వెల్లడించారు. 

రేవ్ పార్టీలో హేమ పట్టుబడింది, ఆ వీడియో సంగతి తేలుస్తాం: బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్

బంగారు దుస్తులతో ఆధునిక రావణుడిగా కేజీఎఫ్ హీరో

సినిమాలోకి రావాలనే యువకుల కథతో ఓసి చిత్రం సిద్ధం

సుధీర్ బాబు నటించిన పీరియాడికల్ ఫిల్మ్.హరోం హర విడుదల వాయిదా

టాలీవుడ్ మారాలంటున్న కాజల్ అగర్వాల్ !

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

Show comments