టీమిండియా- దక్షిణాఫ్రికా క్రికెట్ సిరీస్.. జియో బంపర్ ఆఫర్

Webdunia
శనివారం, 14 సెప్టెంబరు 2019 (11:19 IST)
దేశవ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తాజాగా క్రికెట్ అభిమానుల కోసం బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. క్రికెట్‌ను మొబైల్, డెస్క్ టాప్‌లలో వీక్షించాలంటే హాట్‌స్టార్, సోనీ లివ్ వంటి యాప్‌లలో డబ్బులు కట్టాల్సి వచ్చేది. దాంతో అందరికి క్రికెట్‌ను చూసే అవకాశం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తకుండా.. క్రికెట్ అభిమానులకు జియో సంచలన ఆఫర్‌ను తీసుకొచ్చింది.
 
దక్షిణాఫ్రికా-ఇండియా సిరీస్‌ను జియో తమ యూజర్లకు ఉచితంగా వీక్షించే సదుపాయం కల్పించింది. ఇందుకోసం యూజర్లు జియో టీవీ డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేగాకుండా ఫోనులో నెట్ వుండి అందులో జియో యాప్ వుంటే సరిపోతుంది. 
 
ఇంకా దక్షిణాఫ్రికా, భారత్ సిరీస్ మొత్తం హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ, కన్నడ వంటి ప్రాంతీయ భాషల్లో ప్రత్యేక్షంగా వీక్షించవచ్చు. ఇందుకోసం జియో, స్టార్స్ ఇండియాతో ఒప్పుందం కుదుర్చుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments