Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా- దక్షిణాఫ్రికా క్రికెట్ సిరీస్.. జియో బంపర్ ఆఫర్

Webdunia
శనివారం, 14 సెప్టెంబరు 2019 (11:19 IST)
దేశవ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తాజాగా క్రికెట్ అభిమానుల కోసం బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. క్రికెట్‌ను మొబైల్, డెస్క్ టాప్‌లలో వీక్షించాలంటే హాట్‌స్టార్, సోనీ లివ్ వంటి యాప్‌లలో డబ్బులు కట్టాల్సి వచ్చేది. దాంతో అందరికి క్రికెట్‌ను చూసే అవకాశం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తకుండా.. క్రికెట్ అభిమానులకు జియో సంచలన ఆఫర్‌ను తీసుకొచ్చింది.
 
దక్షిణాఫ్రికా-ఇండియా సిరీస్‌ను జియో తమ యూజర్లకు ఉచితంగా వీక్షించే సదుపాయం కల్పించింది. ఇందుకోసం యూజర్లు జియో టీవీ డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేగాకుండా ఫోనులో నెట్ వుండి అందులో జియో యాప్ వుంటే సరిపోతుంది. 
 
ఇంకా దక్షిణాఫ్రికా, భారత్ సిరీస్ మొత్తం హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ, కన్నడ వంటి ప్రాంతీయ భాషల్లో ప్రత్యేక్షంగా వీక్షించవచ్చు. ఇందుకోసం జియో, స్టార్స్ ఇండియాతో ఒప్పుందం కుదుర్చుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments