Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయక చవితికి 8 నగరాల్లో జియో ఎయిర్ ఫైబర్ సేవలు

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (15:58 IST)
Jio airfiber
వినాయక చవితి రోజున జియో ఎయిర్ ఫైబర్ సేవలను 8 నగరాల్లో ప్రారంభించినట్లు జియో ప్రకటించింది. ఇందులో భాగంగా ఇంటర్నెట్ సేవలను ఫైబర్ కేబుల్ ద్వారా అన్ని ప్రాంతాలకు అందించే దిశగా ఈ సేవలు ప్రారంభం అయ్యాయి. 
 
దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో ఫైబర్ సేవ ఉన్నప్పటికీ, గ్రామాలకు ఈ ఫైబర్ సేవలు దూరంగా వున్నాయి. ఈ నేపథ్యంలో జియో సంస్థ తన కొత్త ఎయిర్‌ఫైబర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఎయిర్ ఫైబర్ సేవలకు వయర్స్ అవసరం లేదు.
 
కాబట్టి ఎప్పుడైనా అతివేగ ఇంటర్నెట్ సేవను పొందవచ్చు. ప్రస్తుతం చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కత్తా, ముంబై, పుణె, ఢిల్లీ వంటి 8 నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. అది కూడా వినాయక చతుర్థి రోజున ఈ సేవలను దేశంలోని ముఖ్యమైన 8 నగరాల్లో అందుబాటులోకి తేవడం విశేషం. 
Jio airfiber
 
ఇందులో భాగంగా జియో AirFiber, Jio AirFiber Max వంటి రెండు ఆప్షన్‌లలో 9 రీచార్జ్ ప్లాన్‌లు పరిచయం చేయడం జరిగింది. ఈ సేవల కోసం రూ.399 నుండి గరిష్టంగా రూ.3999 వరకు 6 రీచార్జ్ ప్లాన్‌లు పొందవచ్చు. ఈ ప్లాట్‌లలో 550+ టీవీ ఛానెల్‌లు, నెట్‌ప్లిక్స్, ప్రైమ్, జియో సినిమా సహా 14 యాప్‌లను అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments