రూ.1899తో రీఛార్జీ చేసుకుంటే ఏకంగా 336 రోజుల వ్యాలిడిటీ

సెల్వి
గురువారం, 21 నవంబరు 2024 (10:44 IST)
జియో టెలికాం సర్వీస్‌లో కస్టమర్లకు తక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్లను అందిస్తోంది. ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోటీగా జియో ఈ బెనిఫిట్స్‌తో ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా రూ.1899తో రీఛార్జీ చేసుకుంటే ఏకంగా 336 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. 
 
ఈ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. 24 జీబీ డేటాతో బడ్జెట్‌ ఫ్రెండ్లీ రీఛార్జీ ప్లాన్‌ ఇది. మళ్లీ మళ్లీ రీఛార్జీ చేసుకోకుండా ఈ ప్లాన్‌ యూజర్లు ఎంచుకోవచ్చు. 
 
ఇటీవలి కాలంలో బీఎస్ఎన్ఎల్ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న క్రమంలో తమ నెట్‌వర్క్ వీడుతున్న యూజర్లను అట్టిపెట్టుకునేందుకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. ఇప్పుడు మరో సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. 5జీ వోచర్ తీసుకొచ్చింది. 
 
దీని ద్వారా సంవత్సర కాలం పాటు 5జీ డేటాను వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. అందుకు కేవలం రూ.601తో రీఛార్జ్ చేసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments