Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్‌లో జియో ఫైబర్ సేవలు

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2023 (17:58 IST)
ఉత్తరాఖండ్‌లో ఇప్పుడు ఇంటర్నెట్ సౌకర్యం మెరుగుపడుతోంది. రిలయన్స్ జియో ఇప్పుడు ప్రతి జిల్లాలో ఫైబర్ కనెక్షన్లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో జియో ఫైబర్‌ను గురువారం జిల్లా పంచాయతీ ఆడిటోరియం గోపేశ్వర్‌లో చైర్‌పర్సన్ పుష్పా పాశ్వాన్ ప్రారంభించారు. వినియోగదారులను ఆకర్షించడానికి జియో ఫైబర్ అనేక ప్లాన్‌లను ప్రారంభించింది.
 
చమోలీ జిల్లాలోని గోపేశ్వర్ నగర్‌లోని జిల్లా పంచాయతీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జియో ఫైబర్‌ను ప్రారంభించిన మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ పుష్పా పాశ్వాన్ మాట్లాడుతూ, జియో ఇంటర్నెట్ సౌకర్యం ఫైబర్ ద్వారా ఇళ్లకు చేరిన తర్వాత, ప్రజలకు చాలా సౌలభ్యం లభిస్తుందన్నారు. 
 
తద్వారా అన్ని టీవీ కార్యక్రమాలను జియో ఫైబర్ ద్వారా మాత్రమే చూడగలరని పుష్పా పాశ్వాన్ చెప్పుకొచ్చారు. త్వరలో ఈ సర్వీస్‌తో ఉత్తరాఖండ్‌లోని ఇతర నగరాలను కనెక్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా డిజిటల్ విప్లవంలో జియో అగ్రగామిగా నిలుస్తోందని పుష్పా పాశ్వాన్ అన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments