Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిమ్ కార్డు రూల్స్ మారాయ్.. స్పామ్ కాల్స్‌కు ఇక కంపెనీలే బాధ్యత

సెల్వి
బుధవారం, 14 ఆగస్టు 2024 (12:17 IST)
సిమ్ కార్డు రూల్స్ మరోసారి మారాయి. టెలీకం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫేక్, స్పామ్ కాల్స్ అరికట్టేందుకు తీసుకున్న నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనుంది ట్రాయ్. అంటే మరో 15 రోజుల గడువు మిగిలింది. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే మొబైల్ ఫోన్ వినియోగదారులకు పెద్ద రిలీఫ్ లభించనుంది. 
 
ఎవరైనా కస్టమర్ ఫేక్ కాల్ రిపోర్ట్ చేస్తే సంబంధిత టెలికం కంపెనీ వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే స్పామ్ కాల్ నెంబర్ కంపెనీ బాధ్యత వహించాలి. ఒకవేళ జియో నెంబర్ నుంచి స్పామ్ కాల్స్ వస్తుంటే జియో బాధ్యత వహించాల్సి ఉంటుంది.
 
ఎయిర్‌టెల్ నుంచి స్పామ్ కాల్స్ వస్తే ఎయిర్‌టెల్ కంపెనీ బాధ్యత వహించాలి. ఫేక్ కాల్స్ లేదా స్పామ్ కాల్స్‌పై నేరుగా కంపెనీలు కూడా దృష్టి సారించి అరికట్టాలి. స్కామర్లను కూడా ట్రాయ్ హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments