Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్ : ఖరీదు రూ.5,999

Webdunia
మంగళవారం, 30 జూన్ 2015 (12:29 IST)
కొత్త ఆసక్తికరమైన ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రిలీజ్ కానుంది. ఈ ఫోనును యాండీ ఎలాంటీ-5 పేరిట ఐబాల్ తయారు చేసింది. మరో రెండు వారాల్లో భారత మార్కెట్లో ఇది అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ధర రూ.5,999 అని సంస్థ వివరించింది. 
 
ఈ స్మార్ట్ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న 180 డిగ్రీల రొటేటింగ్ కెమెరా, ఫ్లాష్, 8జిబి ఇన్ బిల్ట్ మెమొరీ, 5 అంగుళాల స్క్రీన్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్, 1.3 జిహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. 
 
3జి, వైఫై, జీపీఎస్, మైక్రో-యూఎస్ బీ తదితర సదుపాయాలు కూడా ఉన్నాయని సంస్థ డైరెక్టర్ సందీప్ పరశురాంపూరియా తెలిపారు. ఇది రూ. 6 వేల కన్నా తక్కువ ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్ కాగలదని చెప్పారు. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments