Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో కాల్స్‌కు కనెక్ట్ ఇవ్వరా? మొండికేసిన ఆ సంస్థలపై భారీ జరిమానా?

Webdunia
గురువారం, 25 జులై 2019 (18:37 IST)
జియో కాల్స్ కనెక్ట్ ఇవ్వడంలో మొండికేసిన టెలికాం ఆపరేటర్లు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలకు రూ.3.050 కోట్ల మేర భారీ జరిమానా విధించేందుకు గవర్నమెంట్ ప్యానెల్ ఆమోదం తెలిపింది. ఉచిత డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ అంటూ జియో సంచలనం రేపిన నేపథ్యంలో భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ వంటి సంస్థలు జియో కాల్స్‌ను నిరోధించాయని 2016లో ఆరోపణలు వచ్చాయి. 
 
ఈ వ్యవహారంలో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలపై పెనాల్టీ వేయాలని ట్రాయ్ గవర్నమెంట్ ప్యానల్‌కు సిఫార్సు చేసింది. ఇందుకు తాజాగా గవర్నమెంట్ ప్యానల్ ఆమోదం తెలిపింది. దీనిపై భారతీ ఎయిర్ టెల్ సంస్థ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇప్పటికే నష్టాల్లో వున్న సంస్థపై మరింత భారం పడుతుందని.. ఇది టెలికాం సెక్టార్‌నే ఒత్తిడిలోకి నెట్టేస్తుందని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments