Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలాం లేకపోయినా ట్విట్టర్ ఖాతా మాత్రం యాక్టివ్‌గా ఉంటుందట!

Webdunia
మంగళవారం, 28 జులై 2015 (15:41 IST)
భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం భౌతికంగా లేకపోయినా.. ట్విట్టర్ ఖాతా మాత్రం యాక్టివ్‌గా ఉంటుందని సమాచారం. అయితే కొత్త పేరుతో ఖాతాను కొనసాగించాలని ఆయనతో సన్నిహితంగా ఉండే సహాయకుల బృందం నిర్ణయించింది. 'ఇన్ మెమొరీ ఆఫ్ డాక్టర్ కలాం' పేరుతో ట్విట్టర్ ఖాతా కొనసాగుతుందని ఆయనకు సన్నిహితంగా ఉండే ఐఐఎం పూర్వ విద్యార్థి, సహచరుడు శ్రిజన్ పాల్ సింగ్ ట్విట్టర్‌లో తెలిపారు.
 
ఈ అకౌంట్ ద్వారా డాక్టర్ కలాం జ్ఞాపకాలను, స్ఫూర్తిదాయక సందేశాలను, ఉపన్యాసాలను శ్రిజన్ పాల్ ట్వీట్ చేయనున్నారు. అంతేగాక కలాం పుస్తకాలు 'వింగ్స్ ఆఫ్ ఫైర్','ఇండియా 2020','ఇగ్నిటెడ్ మైండ్స్', 'అనదర్ బుక్', 'అడ్వాంటేజ్ ఇండియా' వంటి పుస్తకాల్లోని కీలక సమాచారాన్ని ట్వీట్ చేయనున్నట్లు తెలిసింది. అలాగే ఇంకా ప్రచురితం కాని పుస్తకాల్లోని సమాచారాన్ని.. కలాం జీవిత విశేషాలను కూడా అందులో పొందుపరుచనున్నట్లు సమాచారం. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments