ఫేస్‌బుక్ ఇకపై మరింత ప్రైవసీబుక్‌గా మారనుందట...

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (18:24 IST)
ఆన్‌లైన్ సోషియల్ నెట్‌వర్కింగ్‌లో ఫేస్‌బుక్ ఒక వెలుగు వెలుగుతోంది. ఫేస్‌బుక్ సంస్థ త్వరలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురానుంది. ఫేస్‌బుక్ ద్వారా జరిగే అన్ని సంభాషణలను విభిన్న రీతిలో ఎన్‌క్రిప్ట్ చేయాలని ఆ సంస్థ ఆలోచిస్తోంది. ఈ ఐడియాను ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ స్వయంగా తన బ్లాగులో పోస్ట్ చేసాడు. 
 
సురక్షితమైన మెసెంజింగ్ సర్వీసులు భవిష్యత్తులో మరింత ప్రజాదరణ పొందుతాయని జుకర్‌బర్గ్ అంచనా వేస్తున్నాడు. ఓపెన్ ప్లాట్‌ఫారమ్‌ల కంటే కూడా గోప్యత(ప్రైవసీ) ఎక్కువ ఆదరణ పొందుతుందని అభిప్రాయపడ్డాడు. కాగా ఫేస్‌బుక్‌కి చెందిన న్యూస్ ఫీడ్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ గురించి కానీ జుకర్‌బర్గ్ ఎలాంటి నిర్ణయాలను వెల్లడించలేదు. 
 
భవిష్యత్తులో వినియోగదారులు ప్రైవసీ ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లతో కమ్యూనికేట్ చేసుకుంటారని తెలిపాడు. ఇందుకోసం ఫేస్‌బుక్‌ని ప్రైవసీ ప్లాట్‌ఫారమ్‌గా మార్చాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం రేవంత్‌ను కలిసిన రష్మిక.. అల్లు వారింటికి విరోష్ దంపతులు...

ఒక రాత్రికి రేటెంత అని అనడుగుతారా? మీరు రాక్షసులే: రేణూ దేశాయ్ తీవ్ర ఆగ్రహం

Radha: మ్యాడ్ ఫర్ ఈచ్ అధర్ షోకి జ్యూరీగా అనిల్ రావిపూడి, రాధ, లయ, హోస్ట్ గా శ్రీముఖి

VISA - వింటారా సరదాగా చిత్రం నుండి అనగా అనగా అమెరికా విడుదల

లవ్ డ్రామాతో హన్సి ప్రొడక్షన్స్ నూతన కథాంశంతో చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments