బ్లూటిక్ ఫీజు పెంపుపై మీమ్స్.. తగిన సేవలు పొందుతారంటూ మస్క్ వివరణ

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (13:25 IST)
ట్విట్టర్ సంస్థను టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ కంపెనీ విధి విధానాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా ఆ కంపెనీలో పని చేస్తూ వచ్చిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. అలాగే, బ్లూటిక్ ఫీజును పంచారు. 
 
ఇక నుంచి ట్విట్టర్ హ్యండిల్‌కు బ్లూటిక్ కావాలంటే 8 డాలర్లు చెల్లించాలన్న షరతు విధించారు. దీనిపై అనేక విమర్శలు వస్తున్నప్పటికీ ఎలాన్ మస్క్ మాత్రం ఏమాత్రం వెనక్కితగ్గడం లేదు. పైగా, ఈ ఫీజుకు తగిన సేవలు పొందుతారంటూ వివరణ ఇస్తున్నారు. 
 
నెల నెల 8 డాలర్లు చెల్లించడం ద్వారా ట్విట్టర్‌లో వెరిఫైడ్ అకౌంట్లకు ఇచ్చే బ్లూటిక్ బ్యాడ్జిని కలిగి ఉండొచ్చని, స్పామ్ సందేశాల గొడవ ఉండదని చెప్పారు. ప్రకటనల విషయంలోనూ వెరిఫైడ్ ఖాతాలకు మిగితా వారికి లేని ప్రయోజనాలు కల్పిస్తామని మస్క్ వివరించారు. సాధారణ ఖాతాదారులతో పోలిస్తే బ్లూటిక్ యూజర్లు సగం ప్రకటనలు మాత్రమే చూస్తారని ఎలాన్ మస్క్ ఆయన చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments