Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు 40 లక్షల డాలర్ల నష్టం.. మరోమార్గం లేకే తీసివేతలు : ఎలాన్ మస్క్

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (12:32 IST)
ఉద్యోగుల తొలగింపుపై ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. రోజుకు 40 లక్షల డాలర్ల మేరకు నష్టాన్ని చవిచూస్తున్నామని, అందువల్లే ఉద్యోగుల్లో కోత విధిస్తున్నట్టు ఆయన తెలిపారు. 
 
భారత్‌లో పని చేస్తున్న ఉద్యోగుల్లో 180 మందిని తొలగించారు. అలాగే, ఇతర దేశాల్లో కూడా ఈ తీసివేతలు కొనసాగుతున్నాయి. ఆయన ట్విట్టర్ పగ్గాలు చేపట్టగానే టాప్ ఎగ్జిక్యూటివ్‌‍పై చర్యలు తీసుకున్నారు. ఇపుడు కింది స్థాయిలో ఉద్యోగులపై దృష్టిసారించారు. వీటిపై అనేక రకాలైన విమర్శలు వస్తున్నాయి. వీటిపై ఎలాన్ మస్క్ స్పందించారు. 
 
ట్విట్టర్ రోజుకు 40 లక్షల డాలర్లు నష్టపోతుందని వెల్లడించారు. నష్టాలను తగ్గించుకోవడం, కంపెనీ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దడం కోసమే ఉద్యోగులను తొలగించాల్సి వస్తుందని ట్వీట్ చేశారు. అయితే, తొలగించిన ఉద్యోగులకు ట్విట్టర్ అండగా ఉంటుందని చెప్పారు. మూడు నెలల పాటు వారికి సగం కంటే ఎక్కువ వేతనాన్ని చెల్లిస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments