Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు 40 లక్షల డాలర్ల నష్టం.. మరోమార్గం లేకే తీసివేతలు : ఎలాన్ మస్క్

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (12:32 IST)
ఉద్యోగుల తొలగింపుపై ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. రోజుకు 40 లక్షల డాలర్ల మేరకు నష్టాన్ని చవిచూస్తున్నామని, అందువల్లే ఉద్యోగుల్లో కోత విధిస్తున్నట్టు ఆయన తెలిపారు. 
 
భారత్‌లో పని చేస్తున్న ఉద్యోగుల్లో 180 మందిని తొలగించారు. అలాగే, ఇతర దేశాల్లో కూడా ఈ తీసివేతలు కొనసాగుతున్నాయి. ఆయన ట్విట్టర్ పగ్గాలు చేపట్టగానే టాప్ ఎగ్జిక్యూటివ్‌‍పై చర్యలు తీసుకున్నారు. ఇపుడు కింది స్థాయిలో ఉద్యోగులపై దృష్టిసారించారు. వీటిపై అనేక రకాలైన విమర్శలు వస్తున్నాయి. వీటిపై ఎలాన్ మస్క్ స్పందించారు. 
 
ట్విట్టర్ రోజుకు 40 లక్షల డాలర్లు నష్టపోతుందని వెల్లడించారు. నష్టాలను తగ్గించుకోవడం, కంపెనీ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దడం కోసమే ఉద్యోగులను తొలగించాల్సి వస్తుందని ట్వీట్ చేశారు. అయితే, తొలగించిన ఉద్యోగులకు ట్విట్టర్ అండగా ఉంటుందని చెప్పారు. మూడు నెలల పాటు వారికి సగం కంటే ఎక్కువ వేతనాన్ని చెల్లిస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Latha Mangeshkar: లతా మంగేష్కర్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. ఐదేళ్లలోనే ఆమె ప్రతిభ అలా..?

Tamannaah Bhatia- తమన్నా భాటియా విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసిందా?

తలసేమియా భాదితుల కోసం తమన్ మ్యూజికల్ నైట్ : నారా భువనేశ్వరి

సిద్ధార్థ్, శ్రీ గణేష్, శరత్‌కుమార్, దేవయాని మూవీ టైటిల్ 3 BHK

బాలకృష్ణ గారు నాకు సపోర్ట్ చేయడాన్ని గొళ్ళెం వేయకండి : విశ్వక్ సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments