వాయిస్ మెసేజ్‌లను టెక్ట్స్ మెసేజ్‌లు మార్చే టెక్నాలజీ... వాట్సాప్ నయా ఫీచర్!

ఠాగూర్
ఆదివారం, 31 మార్చి 2024 (11:48 IST)
ప్రముఖ సోషల్ మెసేజింగ్ వాయిస్ వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే నిరక్ష్యరాస్యుడు సైతం వాట్సాప్‌లో టెక్ట్స్ మెసేజ్ పంపొచ్చు. ఈ న్యూ ఫీచర్ ద్వారా వాయిస్ నోట్‌లను టెక్ట్స్ రూపంలోకి మార్చడం సాధ్యపడుతుంది. స్పీచ్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించి వాయిస్ మెసేజ్‌లను టెక్ట్స్ రూపంలోకి మార్చుతారు. 
 
వాయిస్ మెసేజ్‌లను వినే పరిస్థితి లేనపుడు ఆ మెసేజ్‍‌లను సందేశాల రూపంలో చదువుకునేందుకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రస్తుతానికి ఐఫోన్ యూజర్లకు ఈ ఫీచర్‌ను బీటా వెర్షన్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. అతి త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ప్రయోగాత్మకంగా అందించనున్నారు. వినికిడి లోపం ఉన్నవారు, నిరక్ష్యరాస్యులకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని వాట్సాప్ భావిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం