Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాయిస్ మెసేజ్‌లను టెక్ట్స్ మెసేజ్‌లు మార్చే టెక్నాలజీ... వాట్సాప్ నయా ఫీచర్!

ఠాగూర్
ఆదివారం, 31 మార్చి 2024 (11:48 IST)
ప్రముఖ సోషల్ మెసేజింగ్ వాయిస్ వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే నిరక్ష్యరాస్యుడు సైతం వాట్సాప్‌లో టెక్ట్స్ మెసేజ్ పంపొచ్చు. ఈ న్యూ ఫీచర్ ద్వారా వాయిస్ నోట్‌లను టెక్ట్స్ రూపంలోకి మార్చడం సాధ్యపడుతుంది. స్పీచ్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించి వాయిస్ మెసేజ్‌లను టెక్ట్స్ రూపంలోకి మార్చుతారు. 
 
వాయిస్ మెసేజ్‌లను వినే పరిస్థితి లేనపుడు ఆ మెసేజ్‍‌లను సందేశాల రూపంలో చదువుకునేందుకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రస్తుతానికి ఐఫోన్ యూజర్లకు ఈ ఫీచర్‌ను బీటా వెర్షన్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. అతి త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ప్రయోగాత్మకంగా అందించనున్నారు. వినికిడి లోపం ఉన్నవారు, నిరక్ష్యరాస్యులకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని వాట్సాప్ భావిస్తుంది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం