రెడ్ ఐఫోన్ రూ.4000 కట్... లిమిటెడ్ పీరియడ్ ఆఫర్

ఫోన్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. దీనికి కారణం వేరే చెప్పక్కర్లేదు. అటు రిలయన్స్ jio, ఇటువైపు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా... తదితర కంపెనీలు వాయిస్ కాల్స్, ఇంటర్నెట్ సౌకర్యాన్ని కారుచౌకగా ఇస్తుండటంతో ఇపుడంతా స్మార్ట్ ఫోన్లను కొనేందుకు ఎగబడుతున్నా

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2017 (12:46 IST)
ఫోన్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. దీనికి కారణం వేరే చెప్పక్కర్లేదు. అటు రిలయన్స్ jio, ఇటువైపు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా... తదితర కంపెనీలు వాయిస్ కాల్స్, ఇంటర్నెట్ సౌకర్యాన్ని కారుచౌకగా ఇస్తుండటంతో ఇపుడంతా స్మార్ట్ ఫోన్లను కొనేందుకు ఎగబడుతున్నారు. 
 
ఈ నేపధ్యంలో ఫోన్ కంపెనీలు కూడా తమవంతు ఆకర్షణ మొదలెట్టేశాయి. సమ్మర్ సేల్ సందర్భంగా ఫోన్ల ధరల్లో డస్కౌంట్ ఇస్తున్నాయి. తాజాగా రెడ్ స్పెషన్ ఎడిషన్ ఐ ఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ ఫోన్లను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా కొనుగోలు చేసేవారికి రూ. 4000 మేర డిస్కౌంట్ ప్రకటించారు. ఐతే ఇది పరిమిత కాలం వరకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించారు.
 
కాగా ఈ ఫోన్లు ఎరుపు రంగులో చూసేందుకు ఆకర్షణీయంగా వున్నాయి. 128 జీబీ, 256 జీబీ అంతర్గత మెమొరీ సామర్థ్యం కలిగిన ఈ ఫోన్ల ధరలు 4 వేలు తగ్గించగా వరుసగా రూ. 66,000 మరియు రూ. 78,000గా వున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

ఆస‌క్తి హ‌ద్దులు దాటితే ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌నే నయనం ట్రైలర్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments