Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రీచార్జ్ ట్యూబ్' యాప్‌ను ఇన్‌స్టాల్ చేశారో...

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (09:05 IST)
పెరుగుతున్న సాంకేతి టెక్నాలజీతో పాటు సైబర్ నేరగాళ్ళ చేతివాటం కూడా పెరిగిపోతోంది. ఈ సైబర్ నేరగాళ్ల చేతిలో అనేక మంది అమాయకులు మోసపోతున్నారు. బ్యాంకు లేదా డెబిట్, క్రెడిట్ కార్డు కలిగిన ఖాతాదారులను ఏదో విధంగా బురిడీ కొట్టిచి వారి ఖాతాల నుంచి భారీ మొత్తంలో డబ్బును గుంజేచేస్తున్నారు. తాజాగా ఓ సైబర్ నేరగాడు.. ఏకంగా రూ.3.94 లక్షలను క్షణాల్లో మరో బ్యాంకు ఖాతాకు బదిలీ చేశాడు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ మారేడుపల్లి మహీంద్రాహిల్స్‌కు చెందిన అశోక్‌ అనే వ్యక్తి ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నా డు. కొన్ని రోజుల క్రితం గౌరవ్‌ అనే వ్యక్తి ఎయిర్‌టెల్‌ సంస్థ ప్రతినిధిని అంటూ ఫోన్‌ చేశాడు. 
 
వైఫై సేవలు, ఇతర సేవలు ఉచితంగా కావాలంటే ‘రీచార్జ్‌ ట్యూబ్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించాడు. అతడు చెప్పిన విధంగా యాప్‌ డౌన్‌లోడ్‌ చేశాడు. ముందుగా రూ.10తో మొబైల్‌ నెంబర్‌కు రీచార్జ్‌ చేయాలని సూచించగా అదేవిధంగా చేశాడు. కొంత సేపటి తర్వాత తన ఖాతా నుంచి రూ.3.94 లక్షలు వేరే ఖాతాకు బదిలీ కావడంతో లబోదిబోమంటూ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments