Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రీచార్జ్ ట్యూబ్' యాప్‌ను ఇన్‌స్టాల్ చేశారో...

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (09:05 IST)
పెరుగుతున్న సాంకేతి టెక్నాలజీతో పాటు సైబర్ నేరగాళ్ళ చేతివాటం కూడా పెరిగిపోతోంది. ఈ సైబర్ నేరగాళ్ల చేతిలో అనేక మంది అమాయకులు మోసపోతున్నారు. బ్యాంకు లేదా డెబిట్, క్రెడిట్ కార్డు కలిగిన ఖాతాదారులను ఏదో విధంగా బురిడీ కొట్టిచి వారి ఖాతాల నుంచి భారీ మొత్తంలో డబ్బును గుంజేచేస్తున్నారు. తాజాగా ఓ సైబర్ నేరగాడు.. ఏకంగా రూ.3.94 లక్షలను క్షణాల్లో మరో బ్యాంకు ఖాతాకు బదిలీ చేశాడు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ మారేడుపల్లి మహీంద్రాహిల్స్‌కు చెందిన అశోక్‌ అనే వ్యక్తి ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నా డు. కొన్ని రోజుల క్రితం గౌరవ్‌ అనే వ్యక్తి ఎయిర్‌టెల్‌ సంస్థ ప్రతినిధిని అంటూ ఫోన్‌ చేశాడు. 
 
వైఫై సేవలు, ఇతర సేవలు ఉచితంగా కావాలంటే ‘రీచార్జ్‌ ట్యూబ్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించాడు. అతడు చెప్పిన విధంగా యాప్‌ డౌన్‌లోడ్‌ చేశాడు. ముందుగా రూ.10తో మొబైల్‌ నెంబర్‌కు రీచార్జ్‌ చేయాలని సూచించగా అదేవిధంగా చేశాడు. కొంత సేపటి తర్వాత తన ఖాతా నుంచి రూ.3.94 లక్షలు వేరే ఖాతాకు బదిలీ కావడంతో లబోదిబోమంటూ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments