Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోట్లాది ఫోన్ కాల్స్ కట్ అవుతున్నాయ్.. ఐడియా, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌పై జియో ఫిర్యాదు..

ఉచిత డేటా పేరిట టెలికామ్ సంస్థలకు చుక్కలు చూపించిన రిలయన్స్ జియో.. ప్రస్తుతం టెలికాం సంస్థలు చేసే లొసుగులను ఎత్తిచూపేందుకు సంసిద్ధమైంది. ఇందులో భాగంగా.. టెలికామ్ రంగంలో తమ హవాను అడ్డుకునే దిశగా.. అగ్ర

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (15:50 IST)
ఉచిత డేటా పేరిట టెలికామ్ సంస్థలకు చుక్కలు చూపించిన రిలయన్స్ జియో.. ప్రస్తుతం టెలికాం సంస్థలు చేసే లొసుగులను ఎత్తిచూపేందుకు సంసిద్ధమైంది. ఇందులో భాగంగా.. టెలికామ్ రంగంలో తమ హవాను అడ్డుకునే దిశగా.. అగ్ర సంస్థలైన భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా సెల్యులార్ లతో పాటు సీఓఏఐ (సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ప్రయత్నిస్తున్నాయని జియో ఫిర్యాదు చేసింది. 
 
జియో చేసిన ఫిర్యాదుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు కూడా ఉండటంతో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణ మొదలెట్టింది. భారత టెలికామ్ రంగంలోని మూడు ప్రధాన సంస్థలు పోటీ తత్వాన్ని చూపకుండా.. జియోపై అభాండాలు వేస్తూ.. తన అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని జియో చేసిన ఆరోపణలపై విచారణ జరుగుతోంది. 
 
అంతేగాకుండా సంబంధిత కంపెనీలు జియోకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడమే కాకుండా.. తమ కస్టమర్లకు కనెక్టివిటీ పోర్టులను అందించడం లేదని, నిత్యమూ కోట్లాది ఫోన్ కాల్స్ గమ్యానికి చేరుకోవడం లేదని జియో ఆరోపించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments