జియోకు పోటీ : రూ. 2000కే బీఎస్ఎన్ఎల్ ఫీచ‌ర్ ఫోన్‌...

రిలయన్స్ జియోకు పోటీగా ప్రైవేట్ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ ఓ ఫీచర్ ఫోనును తీసుకుని రానున్నట్టు ప్రకటించింది. ఇపుడు ఈ కోవలో ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా చేరింది.

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (07:06 IST)
రిలయన్స్ జియోకు పోటీగా ప్రైవేట్ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ ఓ ఫీచర్ ఫోనును తీసుకుని రానున్నట్టు ప్రకటించింది. ఇపుడు ఈ కోవలో ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా చేరింది. 
 
త్వరలోనే జియో తరహాలో రూ.2000కే ఫీచ‌ర్ ఫోన్ విడుద‌ల చేసే సన్నాహాల్లో నిమగ్నమైంది. వీలైతే దీపావ‌ళి పండుగ‌లోగా ఈ ఫీచ‌ర్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ ఫీచ‌ర్‌ఫోన్ త‌యారీ కోసం మైక్రోమాక్స్‌, లావా వంటి మొబైల్ త‌యారీ కంపెనీల‌ను సంప్ర‌దించిన‌ట్లు తెలుస్తోంది. 
 
కాగా, రిలయన్స్ జియో రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్‌ వసూలు చేసి, 4జీ ఫీచర్ ఫోనును ఉచితంగా అందజేయనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో ఇతర ఆప‌రేట‌ర్లు కూడా ఫీచ‌ర్ ఫోన్ల త‌యారీ ప‌నిలో ప‌డ్డారు. ఇప్ప‌టికే ఎయిర్‌టెల్‌, ఐడియాలు ఫీచ‌ర్‌ఫోన్లను విడుద‌ల‌ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments