బీఎస్ఎల్ఎల్ స్పషల్ ఆఫర్ : రోజూ 1జీబీ డేటా... 60 రోజుల వ్యాలిడిటీ

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (17:51 IST)
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన వినియోగదారుల కోసం సరికొత్త రీచార్జ్ ప్లాన్‌‍ను ప్రవేశపెట్టింది. రూ.108తో రీచార్జ్ చేసుకున్న‌వారికి 60 రోజ‌లు కాలపరిమితోపాటు ప్ర‌తి రోజు 1జీబీ డేటాను అందివ్వనుంది. ఇతర ప్రైవేటు కంపెనీలతో పోల్చుకుంటే ఈ ప్లాన్ ఎంతో ఉపయోగరకరంగా ఉంటుందని బీఎస్ఎల్ఎల్ పేర్కొంది. 
 
దేశంలోని ఇతర ప్రైవేటు కంపెనీల కంటే మెరుగైన రీతిలో సేవలు అందించాలన్న లక్ష్యంతో ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టినట్టు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. 
 
ప్ర‌స్తుతం జియో, ఎయిర్‌టెల్ సంస్థ‌లు త‌మ ప్లాన్‌లో 1జీబీ డేటాను కేవ‌లం 28 రోజుల‌కు లేదా 56 రోజుల కాల‌ప‌రిమితితో ఇస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ త‌న రూ.108 కొత్త ప్లాన్‌లో 1జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ ఆఫర్‌ను కూడా ఇచ్చింది. 
 
ఒక‌వేళ డెయిలీ డేటా పూర్తి అయితే, అప్పుడు ఇంట‌ర్నెట్ డౌన్‌లోడింగ్‌, అప్‌లోడింగ్ స్పీడ్‌ను 80కేబీపీఎస్‌తో ఇవ్వ‌నున్నారు. ఈ కొత్త ప్యాక్ ఢిల్లీ, ముంబై ఎంటీఎన్ఎల్ నెట్వ‌ర్క్స్‌లో అందుబాటులోకి వ‌చ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

Balakrishna: మంచులో మేం సూట్ ధరిస్తే, బాలక్రిష్ణ స్లీవ్ లెస్ లో యాక్షన్ చేశారు : రామ్-లక్ష్మణ్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments