Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎస్ఎన్ఎల్‌ ఉచిత 4జీ సిమ్ ఆఫర్‌.. డిసెంబర్ 31 వరకు పొడిగింపు

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (16:59 IST)
భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్‌) ప్రకటించిన ఉచిత 4జీ సిమ్ ఆఫర్‌ను ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ పొడిగించింది.

కొద్దిరోజుల కిందట ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ రూ 100కు పైన ఫస్ట్ రీచార్జి కూపన్ పొందాలనుకునే యూజర్లందరికీ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఉచిత 4జీ సిమ్‌ను కొత్త కస్టమర్లతో పాటు ఇతర టెలికాం కంపెనీల నుంచి బీఎస్ఎన్ఎల్‌కు మారిన వారికీ అందిస్తున్నారు.
 
రూ 100కు మించిన తొలి రీచార్జ్ కూపన్ తీసుకునే వారందరికీ సిమ్ కార్డు చార్జి రూ 20ను కూడా బీఎస్ఎన్ఎల్ ఎత్తివేసింది. ప్రస్తుతం ప్రీ సిమ్ ఆఫర్‌ను కేరళ సర్కిల్‌కు వర్తింపచేస్తున్న బీఎస్ఎన్ఎల్ ఇతర టెలికాం సర్కిళ్లకు కూడా పొడిగించనుంది. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ నుంచి కంపెనీ ఫ్రీ 4జీ సిమ్ ఆఫర్‌ను పొందే వెసులుబాటు ఉంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments