Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోకు పోటీ.. బీఎస్ఎన్ఎల్ నుంచి రూ.448 కొత్త ప్లాన్

దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియోకు పోటీగా ఆఫర్లు ప్రకటించేందుకు టెలికాం రంగ సంస్థలన్నీ పోటీపడుతున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా జియోకు పోటీగా కొత్త ప్లాన్స్ ప్ర

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (19:12 IST)
దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియోకు పోటీగా ఆఫర్లు ప్రకటించేందుకు టెలికాం రంగ సంస్థలన్నీ పోటీపడుతున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా జియోకు పోటీగా కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా రిలయన్స్ జియోకి పోటీకి బీఎస్ఎన్ఎల్ రూ.448ల కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది.
 
ఈ ప్లాన్ ద్వారా అపరిమిత నేషనల్, రోమింగ్ కాల్స్‌తో పాటు రోజుకి 100 ఎస్సెమ్మెస్‌లను పొందవచ్చునని సంస్థ ప్రకటించింది. ఇంకా 3జీ సెట్ నెట్ వర్క్ వేగంతో రోజుకీ 1జీబీ డేటాను వినియోగదారులు పొందవచ్చు. ఈ ప్లాన్ వాలీడిటీ 84రోజులని బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. 
 
ఇటీవలే బీఎస్ఎన్ఎల్ ''మ్యాక్సిమమ్'' ఆఫర్ పేరిట రూ.999తో రీఛార్జ్‌తో ఏడాది పాటు రోజుకు 1జీబీ డేటాను వాడుకోవచ్చునని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇకపోతే.. జియోకు పోటీగా ఈ ఏడాది ఆఖరుకల్లా రూ.25వేల కోట్ల వ్యయంతో 4జీ నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టేందుకు బీఎస్ఎన్ఎల్ చర్యలు చేపట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం