Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్‌బెర్రీ స్మార్ట్ ఫోన్ ధర రూ.38 వేలు... ఏప్రిల్ నుంచి మార్కెట్‌లోకి...

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (14:26 IST)
బ్లాక్‌బెర్రీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి రానుంది. ఏప్రిల్ నుంచి అందుబాటులోకి వచ్చే ఈ స్మార్ట్ ఫోన్ పేరు కీవన్. ఈ ఫోన్‌ను బ్లాక్‌బెర్రీ తన ఇన్-హౌజ్‌లోనే తయారు చేసింది. దీని ధరను ఆ కంపెనీ తాజాగా ప్రకటించింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్‌కు ముందు లాంచ్ చేసిన ఈ ఫోన్ ధరను రూ.38,600గా పేర్కొంది. 
 
ఇక ఇందులోని ఫీచర్ల విషయానికి వస్తే 4.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 625 ఆక్టాకోర్ ఎస్ఓసీ, 3జీబీ ర్యామ్, 12 మెగాపిక్సల్ వెనుక, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 32 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ కాగా 2 టీబీ వరకు పెంచుకునే సదుపాయం ఈ ఫోన్‌లో ఉండటం విశేషం. ఈ ఫోన్‌లో 3505 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 7.1 నోగట్ ఓఎస్‌తో పనిచేస్తుంది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments