29 నుంచి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా..

Webdunia
శనివారం, 27 మే 2023 (15:39 IST)
పబ్‌జీ మొబైల్ గేమ్‌పై దేశంలో నిషేధం విధించడం జరిగింది. పబ్‌జీకి ప్రత్యామ్నాయమైన బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా మొబైల్ గేమింగ్ ఈ నెల 29 నుంచి అందుబాటులోకి రానుంది. దక్షిణ కొరియాకు చెందిన క్రాఫ్టాన్ భారత విభాగమే క్రాఫ్టాన్ ఇండియా.
 
దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పబ్‌జీకి అప్పట్లో 3.3 కోట్ల మంది యూజర్లు ఉండేవారు. యాపిల్ ఐవోఎస్ యూజర్లు 28వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
 
పబ్ జీకి కొత్త రూపమే బ్యాటిల్ గ్రౌండ్స్. దీన్ని భారత మార్కెట్ కోసమే అభివృద్ధి చేశారు. ఈ యాప్‌కు కేంద్ర సర్కారు నుంచి అనుమతి కూడా వచ్చింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ అభిమానం ఉన్నంతవరకు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు : మంచు మనోజ్

Prabhas: రాజా సాబ్ నుంచి సహన సహన..సింగిల్ రిలీజ్ - సంక్రాంతిసందడి కి రెడీగా వుండండి

జబర్దస్త్ నుంచి అందుకే వచ్చేశాను.. రష్మీ-సుధీర్ లవ్ ట్రాక్ గురించి చమ్మక్ చంద్ర ఏమన్నారు?

Vaishnavi: పురుష: నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్ర ఫస్ట్ లుక్

ఛాంపియన్ కథ విన్నప్పుడు ఎమోషనల్ గా అనిపించింది : అనస్వర రాజన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

తర్వాతి కథనం
Show comments