29 నుంచి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా..

Webdunia
శనివారం, 27 మే 2023 (15:39 IST)
పబ్‌జీ మొబైల్ గేమ్‌పై దేశంలో నిషేధం విధించడం జరిగింది. పబ్‌జీకి ప్రత్యామ్నాయమైన బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా మొబైల్ గేమింగ్ ఈ నెల 29 నుంచి అందుబాటులోకి రానుంది. దక్షిణ కొరియాకు చెందిన క్రాఫ్టాన్ భారత విభాగమే క్రాఫ్టాన్ ఇండియా.
 
దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పబ్‌జీకి అప్పట్లో 3.3 కోట్ల మంది యూజర్లు ఉండేవారు. యాపిల్ ఐవోఎస్ యూజర్లు 28వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
 
పబ్ జీకి కొత్త రూపమే బ్యాటిల్ గ్రౌండ్స్. దీన్ని భారత మార్కెట్ కోసమే అభివృద్ధి చేశారు. ఈ యాప్‌కు కేంద్ర సర్కారు నుంచి అనుమతి కూడా వచ్చింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెన్షన్ హౌస్ మల్లేష్ నుంచి బిత్తరి సత్తి పాడిన మింగలేక మంగళారాం సాంగ్

శ్రీవిష్ణు ఆయనకు ఆయనే పోటీగా రెండు సినిమాలపై ఎఫెక్ట్ పడుతుందా?

Rashmika: లెస్బియన్స్ గా కాక్‌టెయిల్ 2 లో కృతి సనన్, రష్మిక మందన్న ?

Havish: షూటింగ్ పూర్తి చేసి నేను రెడీ అంటోన్న త్రినాధ రావు నక్కిన

Yash: టాక్సిక్‌ టీజ‌ర్‌తో స‌రికొత్త యూనివ‌ర్స్‌ను ప‌రిచ‌యం చేసిన యశ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయానికి మేలు చేసే పసుపు కలిపిన ఉసిరి రసం, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?

మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

తర్వాతి కథనం
Show comments