Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ పార్టీలకు వాట్సాప్ స్ట్రాంగ్ వార్నింగ్

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (10:21 IST)
ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. ఎన్నికల బరిలోకి దిగుతున్న భారత రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను అస్త్రంగా వాడుతున్నాయి. ముఖ్యంగా చాలామంది రాజకీయ నేతలు, పార్టీలు ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాలను ప్రచార అస్త్రాలుగా వుపయోగిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వాట్సాప్‌ను కొన్ని రాజకీయ పార్టీలు దుర్వినియోగం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై వాట్సాప్ సంస్థకు చెందిన అధికారి కార్ల్ వోగ్ మాట్లాడుతూ.. వాట్సాప్ సేవలను దుర్వినియోగం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 
 
కొన్ని రాజకీయ పార్టీలు వాట్సాప్‌ను మంచి పనుల కోసం ఉపయోగించాలే తప్ప.. కొన్ని పార్టీల మేలు కోసం దాన్ని దుర్వినియోగం చేయకూడదన్నారు. కారణం ఏదైనా.. వాట్సాప్‌ను స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసే రాజకీయ పార్టీలను చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 
ఈ హెచ్చరికలను పట్టించుకోకపోతే.. వాట్సాప్ సేవలను రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మరి ఈ హెచ్చరికలను రాజకీయ పార్టీలు పట్టించుకుంటాయా.. లేదా అనేది వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments