Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేడ్ ఇన్ ఇండియా: భారత్‌లోనే యాపిల్ ఫోన్ల తయారీ

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (22:51 IST)
Apple
మేడ్ ఇన్ ఇండియా నినాదం ప్రస్తుతం యాపిల్ ఫోన్లకు కూడా వర్తించనుంది. యాపిల్ ఐ ఫోన్లు ఇక దేశంలోనే ఉత్పత్తి కానున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని తన యూనిట్‌లో తైవానుకు చెందిన ఫాక్స్ కాన్ ప్రయోగాత్మకంగా ఐఫోన్13 మోడల్ తయారీని మొదలు పెట్టింది. దీంతో భారత్‌లో తయారీ దిశగా యాపిల్ అడుగులు వేసేలా చేయడంలో కేంద్రంలోని మోదీ సర్కారు కృషి ఫలించింది. 
 
భారత మార్కెట్ కోసమే కాకుండా.. ఎగుమతి మార్కెట్లకూ భారత్‌లో తయారీ వ్యూహాన్ని అనుసరించాలని యాపిల్ భావిస్తోంది. అందుకే ఈ ప్రయోగం మొదలెట్టింది. 
 
మరోవైపు దిగుమతి సుంకాలు పెంచడంతో దేశీయంగా ఐఫోన్ల ధరలు ప్రియం అయ్యాయి. అంతేగాకుండా భారత్‌లోనే తయారు చేస్తే రాయితీలు ఇస్తామని కేంద్ర సర్కారు ఆశ చూపించింది. దీంతో యాపిల్ అంగీకరించక తప్పలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments