మేడ్ ఇన్ ఇండియా: భారత్‌లోనే యాపిల్ ఫోన్ల తయారీ

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (22:51 IST)
Apple
మేడ్ ఇన్ ఇండియా నినాదం ప్రస్తుతం యాపిల్ ఫోన్లకు కూడా వర్తించనుంది. యాపిల్ ఐ ఫోన్లు ఇక దేశంలోనే ఉత్పత్తి కానున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని తన యూనిట్‌లో తైవానుకు చెందిన ఫాక్స్ కాన్ ప్రయోగాత్మకంగా ఐఫోన్13 మోడల్ తయారీని మొదలు పెట్టింది. దీంతో భారత్‌లో తయారీ దిశగా యాపిల్ అడుగులు వేసేలా చేయడంలో కేంద్రంలోని మోదీ సర్కారు కృషి ఫలించింది. 
 
భారత మార్కెట్ కోసమే కాకుండా.. ఎగుమతి మార్కెట్లకూ భారత్‌లో తయారీ వ్యూహాన్ని అనుసరించాలని యాపిల్ భావిస్తోంది. అందుకే ఈ ప్రయోగం మొదలెట్టింది. 
 
మరోవైపు దిగుమతి సుంకాలు పెంచడంతో దేశీయంగా ఐఫోన్ల ధరలు ప్రియం అయ్యాయి. అంతేగాకుండా భారత్‌లోనే తయారు చేస్తే రాయితీలు ఇస్తామని కేంద్ర సర్కారు ఆశ చూపించింది. దీంతో యాపిల్ అంగీకరించక తప్పలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

Aari: అరి సినిమా చూసి మోడరన్ భగవద్గీతలా ఉందన్నారు : డైరెక్టర్ జయశంకర్

మటన్ సూప్ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా: డైరెక్టర్ వశిష్ట

కరూర్ తొక్కిసలాట సమిష్ట వైఫల్యం : రిషబ్ శెట్టి

Karti: హీరో కార్తి, స్టూడియో గ్రీన్ కాంబో క్రేజీ మూవీ వా వాతియార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments