Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీ ఎయిర్‌టెల్ నుండి సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (19:17 IST)
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం తాజాగా ఓ సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అదే రూ. 398 ప్లాన్. ఈ ప్లాన్ కింద కస్టమర్‌లకు రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. అలాగే రోజుకు 90 ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 
 
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌టీడీ, రోమింగ్ కాల్స్ సదుపాయాలు లభిస్తాయి. అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 70 రోజులు మాత్రమే. కాగా జియోలో ఇదే రూ.398 ప్లాన్‌కు రోజుకు 2 జీబీ డేటా ల‌భిస్తుండడం విశేషం..! 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

Jayam Ravi: ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న రవి ప్రేయసి సింగర్ కెనిషా బికినీ ఫోటోలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments