Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీ ఎయిర్‌టెల్ నుండి సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (19:17 IST)
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం తాజాగా ఓ సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అదే రూ. 398 ప్లాన్. ఈ ప్లాన్ కింద కస్టమర్‌లకు రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. అలాగే రోజుకు 90 ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 
 
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌టీడీ, రోమింగ్ కాల్స్ సదుపాయాలు లభిస్తాయి. అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 70 రోజులు మాత్రమే. కాగా జియోలో ఇదే రూ.398 ప్లాన్‌కు రోజుకు 2 జీబీ డేటా ల‌భిస్తుండడం విశేషం..! 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments