ఎయిర్‌టెల్ 4జీ ఫోన్‌లో ఫీచర్లివే...

ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ సరికొత్త ఫోన్‌ను ప్రవేశపెట్టనుంది. తన ప్రత్యర్థి రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడేందుకుగాను ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకరానుంది. రూ.2500 ధర కల

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2017 (08:55 IST)
ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ సరికొత్త ఫోన్‌ను ప్రవేశపెట్టనుంది. తన ప్రత్యర్థి రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడేందుకుగాను ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకరానుంది. రూ.2500 ధర కలిగిన 4జీ స్మార్ట్ ఫీచర్‌ను దీపావళికి మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. 
 
ఇప్పటికే హ్యాండ్‌సెట్ కంపెనీలతో చర్చలు పూర్తయ్యాయని.. కస్టమర్లకు అందించటానికి సిద్ధంగా ఉన్నారని కూడా వెల్లడించింది. ప్యాకేజీ కూడా అతి తక్కువగా ఉంటుందని.. జియోకి దగ్గరగానే ఉండే అవకాశం ఉందని చెబుతోంది. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌ ఫోన్‌లో కాల్స్ ఉచితం.. డేటాకి మాత్రమే ఛార్జ్ వసూలు చేస్తామని తెలిపింది. 
 
ఇందులోని ఫీచర్లను పరిశీలిస్తే, 1జీబీ ర్యామ్, 4 అంగుళాల టచ్ స్క్రీన్, వీఓఎల్టీఈ, ఆండ్రాయ్ ఓఎస్, డ్యుయెల్ కెమెరా, అత్యాధునికమైన బ్యాటరీని ఇందులో పొందుపరిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

మరువ తరమా సినిమా పెద్ద విజయం సాధించాలి : రఘు రామ కృష్ణరాజు

Andhra King Taluka Review: అభిమానులకు స్పూర్తినిచ్చేలా ఆంధ్ర కింగ్ తాలూకా.. మూవీ రివ్యూ

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments