Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ 4జీ ఫోన్‌లో ఫీచర్లివే...

ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ సరికొత్త ఫోన్‌ను ప్రవేశపెట్టనుంది. తన ప్రత్యర్థి రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడేందుకుగాను ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకరానుంది. రూ.2500 ధర కల

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2017 (08:55 IST)
ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ సరికొత్త ఫోన్‌ను ప్రవేశపెట్టనుంది. తన ప్రత్యర్థి రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడేందుకుగాను ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకరానుంది. రూ.2500 ధర కలిగిన 4జీ స్మార్ట్ ఫీచర్‌ను దీపావళికి మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. 
 
ఇప్పటికే హ్యాండ్‌సెట్ కంపెనీలతో చర్చలు పూర్తయ్యాయని.. కస్టమర్లకు అందించటానికి సిద్ధంగా ఉన్నారని కూడా వెల్లడించింది. ప్యాకేజీ కూడా అతి తక్కువగా ఉంటుందని.. జియోకి దగ్గరగానే ఉండే అవకాశం ఉందని చెబుతోంది. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌ ఫోన్‌లో కాల్స్ ఉచితం.. డేటాకి మాత్రమే ఛార్జ్ వసూలు చేస్తామని తెలిపింది. 
 
ఇందులోని ఫీచర్లను పరిశీలిస్తే, 1జీబీ ర్యామ్, 4 అంగుళాల టచ్ స్క్రీన్, వీఓఎల్టీఈ, ఆండ్రాయ్ ఓఎస్, డ్యుయెల్ కెమెరా, అత్యాధునికమైన బ్యాటరీని ఇందులో పొందుపరిచారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments