Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ షాకివ్వనున్న రిలయన్స్ జియో...

దేశీయ టెలికాం రంగంలో పెను సంచలనానికి శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియో ఇపుడు తన వినియోగదారులకు షాకివ్వనుంది. ఇటీవలే 15 నుంచి 20శాతం మేరకు రేట్లు పెంచిన రిలయన్స్ జియో... మరోమారు ధరలు పెంచేందుకు సిద్ధమైంది

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (12:55 IST)
దేశీయ టెలికాం రంగంలో పెను సంచలనానికి శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియో ఇపుడు తన వినియోగదారులకు షాకివ్వనుంది. ఇటీవలే 15 నుంచి 20శాతం మేరకు రేట్లు పెంచిన రిలయన్స్ జియో... మరోమారు ధరలు పెంచేందుకు సిద్ధమైంది.
 
వచ్చే జనవరిలో మరోసారి జియో టారిఫ్‌లు పెంచే అవకాశం ఉందని తన తాజా నివేదికలో పేర్కొనట్టు అమెరికాకు చెందిన బ్రోకరేజ్‌ సంస్థ గోల్డ్‌మన్‌ శాచె వెల్లడించింది. దీంతోపాటే ప్రస్తుతం 49 రోజులున్న రూ.309 ప్యాకేజీ గడువును జియో వచ్చే జనవరి నుంచి 28 రోజులకు కుదించే అవకాశం ఉంది. 
 
ఈ మార్పులతో ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా ధరలు పెంచే అవకాశం ఉందని తెలిపింది. అదే జరిగితే ఈ కంపెనీలకు సగటున ఒక్కో ఖాతాదారుడి నుంచి లభించే ఆదాయం (ఎఆర్‌పియు) కూడా పెరిగే అవకాశం ఉందని అమెరికాకు చెందిన బ్రోకరేజ్‌ సంస్థ గోల్డ్‌మన్‌ శాచె వెల్లడించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments