Webdunia - Bharat's app for daily news and videos

Install App

6జీబీ వరకు హై-స్పీడ్ డేటా.. ఎయిర్‌టెల్ ఉచిత కూపన్లు.. రూ. 2,398 ప్లాన్‌ క్యాన్సిల్

Webdunia
గురువారం, 23 జులై 2020 (20:35 IST)
భారతీ ఎయిర్‌టెల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఆఫర్లతో పాటు ప్లాన్లలో మార్పులు చేస్తోంది. తాజాగా 365 రోజుల కాలపరిమితితో రోజుకు 1.5 జీబీ డేటాతో అందుబాటులో ఉన్న రూ. 2,398 ప్లాన్‌ను భారతీ ఎయిర్‌టెల్ తొలగించింది. అలాగే రూ.2,498 మాత్రమే అందుబాటులో ఉంది. 365 రోజుల కాలపరిమితి, అపరిమిత వాయిస్ కాల్స్, హైస్పీడ్ డేటా ప్రయోజనాలు ఇందులో లభిస్తాయి. 
 
అదేవిధంగా తన ప్రీపెయిడ్ వినియోగదారులకు 6 జీబీ వరకు హై-స్పీడ్ డేటా యాక్సెస్‌ను అందించే ఉచిత కూపన్లను ఎయిర్‌టెల్ తీసుకొచ్చింది. రూ.2,498 ప్రీపెయిడ్ ప్లాన్‌ను మే నెలలోనే ఎయిర్‌టెల్ తీసుకొచ్చింది. ఇందులో రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌లు 365 రోజుల కాలపరిమితితో లభిస్తాయి.
 
యూజర్ల కూపన్లు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో జమ అవుతాయి. ఎయిర్‌టెల్ నిర్దేశించిన అర్హత ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే డేటా కూపన్లు జమ అవుతాయని ఎయిర్‌టెల్ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments