Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియోకు షాక్.. టెలినార్‌ను కొనుగోలు చేయనున్న ఎయిర్‌టెల్

ఉచిత డేటాతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియోను దెబ్బతీసేందుకు టెలికాం సంస్థలన్నీ ఏకమవుతున్నాయి. ఈ క్రమంలో యూనిటెక్‌ నుంచి విడిపోయిన టెలినార్‌ ఇండియాను కొనుగోలు చేసేందుకు ఎయిర్‌టెల్ రెడీ అవుతోంది.

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (12:24 IST)
ఉచిత డేటాతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియోను దెబ్బతీసేందుకు టెలికాం సంస్థలన్నీ ఏకమవుతున్నాయి. ఈ క్రమంలో యూనిటెక్‌ నుంచి విడిపోయిన టెలినార్‌ ఇండియాను కొనుగోలు చేసేందుకు ఎయిర్‌టెల్ రెడీ అవుతోంది. తద్వారా  ఎయిర్ టెల్ అదనంగా 52.5 మిలియన్ యూజర్లను పొందనుంది. ఫలితంగా టెలికాం రంగంలో మరో విలీనానికి తెరలేవనుంది. 
 
ఈ కొనుగోలులో టెలినార్‌ ఇండియా ఆస్తుల బదలాయింపు అంశం కూడా ఉంటుందని ఎయిర్‌టెల్‌ తెలిపింది. మార్కెట్లో రిల‌య‌న్స్ జియో నుంచి వ‌స్తోన్న పోటీ నేప‌థ్యంలో త‌మ‌ మార్కెట్‌ను మ‌రింత‌ విస్తరించుకోవ‌డంలో భాగంగా ఎయిర్ టెల్ ఈ కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో టెలినార్ ఇండియాకు సంబంధించిన ఏడు సర్కిళ్లను తాము కొనుగోలు చేస్తున్నట్లు ఎయిర్‌టెల్ ఓ ప్రకటనలో తెలిపింది.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments