Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియోకు షాక్.. టెలినార్‌ను కొనుగోలు చేయనున్న ఎయిర్‌టెల్

ఉచిత డేటాతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియోను దెబ్బతీసేందుకు టెలికాం సంస్థలన్నీ ఏకమవుతున్నాయి. ఈ క్రమంలో యూనిటెక్‌ నుంచి విడిపోయిన టెలినార్‌ ఇండియాను కొనుగోలు చేసేందుకు ఎయిర్‌టెల్ రెడీ అవుతోంది.

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (12:24 IST)
ఉచిత డేటాతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియోను దెబ్బతీసేందుకు టెలికాం సంస్థలన్నీ ఏకమవుతున్నాయి. ఈ క్రమంలో యూనిటెక్‌ నుంచి విడిపోయిన టెలినార్‌ ఇండియాను కొనుగోలు చేసేందుకు ఎయిర్‌టెల్ రెడీ అవుతోంది. తద్వారా  ఎయిర్ టెల్ అదనంగా 52.5 మిలియన్ యూజర్లను పొందనుంది. ఫలితంగా టెలికాం రంగంలో మరో విలీనానికి తెరలేవనుంది. 
 
ఈ కొనుగోలులో టెలినార్‌ ఇండియా ఆస్తుల బదలాయింపు అంశం కూడా ఉంటుందని ఎయిర్‌టెల్‌ తెలిపింది. మార్కెట్లో రిల‌య‌న్స్ జియో నుంచి వ‌స్తోన్న పోటీ నేప‌థ్యంలో త‌మ‌ మార్కెట్‌ను మ‌రింత‌ విస్తరించుకోవ‌డంలో భాగంగా ఎయిర్ టెల్ ఈ కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో టెలినార్ ఇండియాకు సంబంధించిన ఏడు సర్కిళ్లను తాము కొనుగోలు చేస్తున్నట్లు ఎయిర్‌టెల్ ఓ ప్రకటనలో తెలిపింది.  

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments