ఎయిర్ టెల్ 3జీ సేవలు నిలిపివేత.. కస్టమర్లు ఏం చేయాలంటే?

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (13:13 IST)
ప్రముఖ టెలికాం రంగ సంస్థ ఎయిర్‌టెల్ సంస్థ 3జీ సేవలను నిలిపివేసింది. ఇంకా కస్టమర్లు ఏం చేయాలో ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియోతో పోటీపడేందుకు టెలికాం రంగ సంస్థలన్నీ వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తూ వున్నాయి. ఇందులో ఒకటైన ఎయిర్‌టెల్ త్రీ-సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 
 
దీనిప్రకారం తొలి విడతగా కోల్‌కతాలో ఎయిర్‌టెల్ సంస్థ 3జీ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎయిర్‌టెల్ సంస్థ వెలువరించిన ప్రకటనలో.. 3జీని ఉపయోగిస్తున్న కస్టమర్లు.. ఈ సేవలకు అందించే 900 ఎమ్‌హెచ్‌జెడ్‌ను అలాగే 4జీ సేవలుగా మార్చుకోవచ్చునని తెలిపింది. అయితే 2జీ సేవలు మాత్రం కస్టమర్లకు అందుబాటులో వుంటాయని తేల్చి చెప్పేసింది. 
 
కస్టమర్లు చాలామంది.. ఎయిర్ టెల్ 2-జీ సేవలను కొనసాగిస్తుండటంతో ఆ సేవలను ఆపమని ఎయిర్‌టెల్ సంస్థ వెల్లడించింది. కానీ 3జీ సేవలను నిలపడం వల్ల ఎలాంటి నష్టాలుండవని.. ఇంకా 3జీ కస్టమర్లు తక్కువగానే వున్నట్లు ఎయిర్‌టెల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అందుచేత 3జీ కస్టమర్లను అలాగే 4జీ వినియోగదారులుగా మార్చేస్తామని ఆ సంస్థ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments