Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవాల్సిందే.. మార్చి 2021 వరకు గడువు

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (17:33 IST)
పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోలేదంటే.. ఇబ్బందులు తప్పవు. ఆధార్‌తో పాన్ కార్డు లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు చెల్లుబాటు కాదు. పాన్ కార్డును ఉపయోగించడం కుదరదు. ఇప్పటిదాకా 32.71 కోట్ల పాన్ కార్డులు ఆధార్ కార్డులతో అనుసంధానమయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.
 
మోదీ సర్కార్ పాన్ ఆధార్ లింక్ గడువును పొడిగిస్తూ వస్తున్న నేపథ్యంలో.. తాజాగా పాన్ ఆధార్ అనుసంధానానికి గడువు మార్చి 2021 వరకు ఉంది. జూన్ 29 నాటికి దేశంలో జారీ అయిన పాన్ కార్డుల సంఖ్య 50.95 కోట్లుగా ఉంది. 
 
నిర్దేశిత గడువులోగా పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోకపోతే పాన్ కార్డులు పని చేయవని, చెల్లుబాటు కావని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇంకా ఇప్పటికీ 18 కోట్ల పాన్ కార్డులు ఆధార్ కార్డులతో లింక్ కావాల్సి ఉంది. 
 
ఇంకా పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోని వారికి ఇంకా 7 నెలల గడువు ఉంది. ఎక్కువ గడువు ఉందని అలాగే ఉండిపోవద్దు. వెంటనే రెండింటినీ లింక్ చేసుకోండి. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఆధార్, పాన్ లింక్ చేసుకోవచ్చు. క్షణాల్లో పని పూర్తి చేసుకోవచ్చునని ఐటీ నిపుణులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments