మనకి మనమే సందేశాలు పంపుకోవచ్చు.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్!

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (13:14 IST)
అవును మనకి మనమే సందేశాలను పంపుకునే కొత్త ఫీచర్ వాట్సాప్‌లో వచ్చేసింది. ప్రపంచంలోనే ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ వాట్సాప్‌ని కోట్లాది మంది వాడుతుండడం చూస్తుంటాం. వాట్సాప్ యూజర్ల సౌకర్యానికి తగ్గట్టుగా వాట్సాప్ మేనేజ్‌మెంట్ కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. 
 
వాట్సాప్ కేవలం వినోదం కోసం కాకుండా వ్యాపార ప్రయోజనాల కోసం కమ్యూనికేషన్‌తో పాటు వివిధ మార్గాల్లో ఉపయోగించబడుతుంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ యూజర్లకు ఇటీవలే కొత్త ఫీచర్ల నోటిఫై రావడంతో ఇప్పుడు మనకే సందేశాలు పంపుకునే సదుపాయం కొత్త ఫీచర్‌గా రాబోతోందని వాట్సాప్ యాజమాన్యం తెలిపింది. 
 
అంతే కాకుండా కొన్ని ఫోటోలను బ్లర్ చేసేందుకు బ్లర్ ఫీచర్ కూడా రాబోతున్నట్లు ప్రకటించారు. దీంతో వాట్సాప్ యూజర్లు పండగ చేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments