Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి లేదా ఏప్రిల్ 2024లో బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (09:33 IST)
జియో, ఎయిర్ టెల్ వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు ప్రస్తుతం తమ వినియోగదారులకు 5G సేవలను అందజేస్తుండగా, ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ తన వినియోగదారులకు 3G సేవలను మాత్రమే అందిస్తోంది. 
 
బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, 2023లో 4జీ, 2024లో 5జీ సేవలను అందిస్తామని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 
 
ఈ ఏడాది బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు 4జీ సేవలందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, మార్చి లేదా ఏప్రిల్ 2024లో బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments