Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూర్పుగోదావరి జిల్లాకు పూర్తిస్థాయిలో బ్రాడ్‌బ్యాండ్ సేవలు

Webdunia
శనివారం, 7 జూన్ 2008 (20:49 IST)
తూర్పు గోదావరి జిల్లాకు పూర్తిస్థాయిలో బ్రాడ్‌బ్యాండ్ సేవలను త్వరలో అందిస్తామని జిల్లా టెలీకాం మేనేజర్ ఆర్ఎంఎం కృష్ణా చెప్పారు. ఇంటర్నెట్ సేవలు ప్ర్రస్తుతం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైందని తెలిపారు. కొద్దిమేర గ్రామీణ ప్రాంతాలకు ఈ సేవలు అందుతున్నాయని వివరించారు.

జిల్లాలో కొత్తగా 15 సెల్‌ఫోన్ టవర్లు ఏర్పాటువుతున్న నేపథ్యంలో మొబైల్ ఫోన్ సేవలు నిరంతరాయంగా వినియోగదారులకు అందుతాయని తెలియజేశారు. కొత్త టవర్లు రాకతో జిల్లాలో వీటి సంఖ్య 34కు చేరుకుంటుందని వివరించారు. ఈ ఏడాది చివరినాటికి వీటి సంఖ్య 50 చేరుకునేలా లక్ష్యం పెట్టుకున్నామని కృష్ణ వెల్లడించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments