Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయి సమర్పణతో సంతుష్టురాలయ్యే దేవత

Webdunia
WD
అదో చిన్న పల్లెటూరు. ఆ ఊరికి వెళ్లేందుకు ఓ కంకర రోడ్డు. ఆ రోడ్డు ప్రక్కనే ఓ రాళ్లగుట్ట. ఈ రాళ్లగుట్ట ఎవరో తీసుకవచ్చి పోసింది కాదు. భక్తులు ఒక్కో రాయిని పోలెమ్మ అమ్మవారికి సమర్పించడం ద్వారా ఏర్పడింది. అమ్మవారికి రాళ్లు సమర్పించడమేమిటని ఆశ్చర్యపోతున్నారా...? అయితే మీకీ సంగతి చెప్పి తీరాల్సిందే....

విశాఖ జిల్లా ఆనందపురం మండలం మెట్టమీదపాలెంలో కొలువై వుంది పోలెమ్మ అమ్మవారు. అమ్మవారికి రాయి సమర్పిస్తే చాలు కోరిన కోర్కెలు నెరవేరతాయట. అంతేకాదు రాయి సమర్పించిన భక్తుల కుటుంబాలను అమ్మవారు చల్లగా చూస్తారని స్థానికుల విశ్వాసం. పోలెమ్మకు పసుపు, కుంకుమలను సమర్పించినవారి జీవితాలు పచ్చగా నూరేళ్లు వర్థిల్లుతాయని నమ్మకం.

దీంతో మెట్టమీదపాలేనికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. వచ్చిన ప్రతి భక్తుడు పోలెమ్మకు రాయి సమర్పించడంతో అక్కడ ఓ పెద్ద రాళ్లు గుట్ట ఏర్పడింది. అమ్మవారికి రాళ్లను సమర్పించడం ఇప్పటిది కాదనీ, తరతరాలుగా ఓ ఆచారంగా వస్తోందనీ గ్రామ ప్రజలు చెపుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

లేటెస్ట్

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

Show comments