Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి పవిత్ర రంజాన్ మాస దీక్షలు ప్రారంభం...

ఠాగూర్
ఆదివారం, 2 మార్చి 2025 (10:40 IST)
పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలు ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలను ముస్లిం సోదరులు చేయనున్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు వివిధ రాజకీయా పార్టీలకు చెందిన నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేశ్‌ తదితరులు ట్విట్టర్ వేదికగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. 
 
నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షతో చేసే ప్రార్థనలు ఫలించాలని, ఆ అల్లా దయతో అందరికీ మంచి జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఉపవాస దీక్షలు చేస్తున్న అందరికీ అల్లా దీవెనలు మెండుగా ఉండాలని కోరుకుంటున్నట్టు మాజీ సీఎం జగన్ చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
రంజాన్ చాంద్ ముబారక్ అంటూ నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర ఖురాన్ పఠనం, తరావీ భక్తి శ్రద్ధలతో చేపట్టే ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అల్లా దయతో క్రమశిక్షణ, శాంతి సహనం, దానగుణంతో కఠోర ఉపవాసదీక్షలు సాగాలన దేవుడుని ప్రార్థిస్తున్నట్టు లోకేశ్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

లేటెస్ట్

04-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి...

03-04-2025 గురువారం మీ రాశిఫలాలు : అనవసర విషయంలో జోక్యం తగదు....

పుట్టుమచ్చల ఫలితాలు.. నడుము ప్రాంతంలో స్త్రీపురుషులకు పుట్టుమచ్చ వుంటే?

02-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : పనులు ఒక పట్టాన సాగవు...

వాస్తు టిప్స్: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ వస్తువులను చూడకూడదు.. చూస్తే?

తర్వాతి కథనం
Show comments