Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 8.8 కోట్ల ధర పలికిన సువర్ణాక్షర ఖురాన్

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2007 (15:10 IST)
13 వ శతాబ్దంలో సువర్ణాక్షరాలతో రాసిన ఖురాన్ భారీ ధర పలికింది. ఈ ఖురాన్‌ను క్రిస్టీ అనే కంపెనీ వేసిన వేలంలో ఈ ధరను నమోదు చేసుకున్నట్లు క్రిస్టీ కంపెనీ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఖురాన్, ఇస్లామిక్ రాతపత్రుల అమ్మకాల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఖురాన్‌ను వేలంలో భారత కరెన్సీకి రూ. 8.8కోట్లతో ఓ వ్యక్తి సొంతం చేసుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

పూర్తిస్థాయిలో సువర్ణాక్షర లిఖితమైన ఈ ఖురాన్‌ను 1203లో రాశారని, చుట్టూ మార్జినల్ నోట్స్ ఉన్నాయని కంపెనీ నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా వేలంలో తాము అనుకున్న దానికంటే మూడింతలు ధర పలికిందని వారు అన్నారు. సువర్ణాక్షరాలతో రాయడం మాత్రమే కాకుండా తేదీతో పాటు ఉన్న ఖురాన్ ఇదేనని వారు వెల్లడించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

Air India: అహ్మదాబాద్-లండన్ విమానం రద్దు.. ఏమైందంటే?

అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి ఆలయంపై విమానాల చక్కర్లు ఇక వద్దు-నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలి- బీజేపీ

14-06-2025 శనివారం దినఫలితాలు - కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

Show comments