Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంజు శాంసన్‌కు రూ.24లక్షల జరిమానా.. ఎందుకంటే?

సెల్వి
గురువారం, 10 ఏప్రియల్ 2025 (10:25 IST)
గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి తర్వాత రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆట సమయంలో స్లో ఓవర్ రేట్ కారణంగా, సంజు శాంసన్‌‌పై రూ.24 లక్షల జరిమానా విధించింది.
 
ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించబడటం ఇది రెండోసారి. గతంలో, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇదే ఉల్లంఘనకు స్టాండ్-ఇన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌కు రూ.12 లక్షల జరిమానా విధించబడింది.
 
ఇటీవల గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో, మిగిలిన జట్టు సభ్యులకు కూడా బీసీసీఐ జరిమానా విధించింది. ప్రతి ఆటగాడికి వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా రూ.6 లక్షలు, ఏది తక్కువైతే అది జరిమానాగా విధించారు. మ్యాచ్ సమయంలో జట్టు అన్ని అంశాలలోనూ పేలవ ప్రదర్శన చేసిందని సంజు శాంసన్ అంగీకరించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

బాబ్బాబు.. మీకు దండం పెడతాం.. సింధు జలాలు విడుదల చేయండి : పాక్ వేడుకోలు

జైలులో అఘోరీ ఏం చేస్తోంది?: శివయ్యకు రక్తంతో అభిషేకం-కాళీమాతకు పూజలు

ఆర్థిక నేరస్థుడు - దొంగ అంటే మొహం పగలగొడతా : విజయ్ మాల్యా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

తర్వాతి కథనం
Show comments