Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2023 : మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్సుకు శుభవార్త.. ఏంటది?

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2023 (13:47 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్సుకు శుభవార్త. ధోనీ మళ్లీ బ్యాట్ పట్టాడు. ఐపీఎల్ 2023 కోసం అప్పుడే ధోనీ ప్రాక్టీస్ లో మునిగిపోయాడు. మైదానంలో బ్యాటింగ్ తో పాటు కీపింగ్ ప్రాక్టీస్ తో చెమటోడ్చాడు. 
 
ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన మహీ కేవలం ఐపీఎల్ లో మాత్రం ఆడుతుండటంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
 
తాజాగా ఐపీఎల్ కోసం ఇప్పుడే  ప్రాక్టీస్ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ధోనీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments