Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2023 : మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్సుకు శుభవార్త.. ఏంటది?

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2023 (13:47 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్సుకు శుభవార్త. ధోనీ మళ్లీ బ్యాట్ పట్టాడు. ఐపీఎల్ 2023 కోసం అప్పుడే ధోనీ ప్రాక్టీస్ లో మునిగిపోయాడు. మైదానంలో బ్యాటింగ్ తో పాటు కీపింగ్ ప్రాక్టీస్ తో చెమటోడ్చాడు. 
 
ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన మహీ కేవలం ఐపీఎల్ లో మాత్రం ఆడుతుండటంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
 
తాజాగా ఐపీఎల్ కోసం ఇప్పుడే  ప్రాక్టీస్ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ధోనీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments