టీ20 ఫైనల్స్‌లో గుజరాత్ టైటాన్స్: అబ్బే నాకేం సంతోషంగా లేదంటున్న మాథ్యూ

Webdunia
శనివారం, 28 మే 2022 (23:14 IST)
హిమాలయ శిఖరాలను అధిరోహించినా సంతోషం లేదు, ప్రపంచంలోని కుబేరుల జాబితాలో చోటు దక్కినా కిక్ లేదు అని చెప్తుంటారు కొందరు. అలాగే వుంది గుజరాత్ టైటాన్స్ ఆటగాడు మాథ్యూ వేడ్ వ్యవహారం.

 
గుజరాత్ జట్టు ఫైనల్‌కి చేరడంపై మాథ్యూ ఇంటెరెస్టింగ్ కామెంట్ చేసాడు. తనకు వ్యక్తిగతంగా ఈ సీజన్ చాలా చాలా చికాకు కల్పింస్తోందన్నాడు. టీ20 లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కి దూసుకొచ్చింది. సహజంగా ఫైనల్ కి వస్తే ఎవరైనా ఎంతో ఆనందాన్ని వెలిబుచ్చుతారు. కానీ మాథ్యూ మాత్రం డిఫిరెంటుగా స్పందించాడు. దీనికి కారణం ఏంటో తెలియాలి మరి.

 
కాగా రేపు ఆదివారం నాడు గుజరాత్-రాజస్థాన్ జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే... అరంగేట్రంతోనే గుజరాత్ జట్టు మేటి జట్లను మట్టికరిపించి ఫైనల్ కి చేరుకుంది. టైటిల్ కూడా ఎగరేసుకెళ్లిందంటే రికార్డ్ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: హైదరాబాద్-బెంగళూరు మధ్య కొత్త హై-స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్

ఈ-ఫార్ములా కేసు : అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదు .. కేటీఆర్

భారత్- చైనా చేతులు కలిపితే అంతే సంగతులు.. అమెరికా కొత్త తలనొప్పి.. ఏంటది?

గవర్నర్లకు గడువు విధించేలా రాజ్యాంగ సవరణ తెచ్చేవరకు పోరాటం : సీఎం స్టాలిన్

వివాహేతర సంబంధం.. భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

తర్వాతి కథనం
Show comments