Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ20 ఫైనల్స్‌లో గుజరాత్ టైటాన్స్: అబ్బే నాకేం సంతోషంగా లేదంటున్న మాథ్యూ

Webdunia
శనివారం, 28 మే 2022 (23:14 IST)
హిమాలయ శిఖరాలను అధిరోహించినా సంతోషం లేదు, ప్రపంచంలోని కుబేరుల జాబితాలో చోటు దక్కినా కిక్ లేదు అని చెప్తుంటారు కొందరు. అలాగే వుంది గుజరాత్ టైటాన్స్ ఆటగాడు మాథ్యూ వేడ్ వ్యవహారం.

 
గుజరాత్ జట్టు ఫైనల్‌కి చేరడంపై మాథ్యూ ఇంటెరెస్టింగ్ కామెంట్ చేసాడు. తనకు వ్యక్తిగతంగా ఈ సీజన్ చాలా చాలా చికాకు కల్పింస్తోందన్నాడు. టీ20 లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కి దూసుకొచ్చింది. సహజంగా ఫైనల్ కి వస్తే ఎవరైనా ఎంతో ఆనందాన్ని వెలిబుచ్చుతారు. కానీ మాథ్యూ మాత్రం డిఫిరెంటుగా స్పందించాడు. దీనికి కారణం ఏంటో తెలియాలి మరి.

 
కాగా రేపు ఆదివారం నాడు గుజరాత్-రాజస్థాన్ జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే... అరంగేట్రంతోనే గుజరాత్ జట్టు మేటి జట్లను మట్టికరిపించి ఫైనల్ కి చేరుకుంది. టైటిల్ కూడా ఎగరేసుకెళ్లిందంటే రికార్డ్ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

తర్వాతి కథనం
Show comments