Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్‌తో ఐపీఎల్ కష్టం.. కానీ క్రికెటర్లకు ఆ ఛాన్సుంది..?

Webdunia
సోమవారం, 18 మే 2020 (14:35 IST)
కరోనా వైరస్ కారణంగా కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహణ సాధ్యం కాదని బీసీసీఐ తేల్చేసింది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో ప్రస్తుతానికైతే ఐపీఎల్‌ నిర్వహించాలనే ఆలోచన బీసీసీఐకి లేదని బోర్డు కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగించిన కేంద్ర ప్రభుత్వం కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. 
 
క్రీడా రంగానికి సంబంధించి ప్రేక్షకులు లేకుండా క్రీడా వేదికలు, స్టేడియాలు తెరిచేందుకు అనుమతించింది. అయితే లాక్‌డౌన్‌, ప్రయాణ ఆంక్షల కారణంగా ఐపీఎల్ సాధ్యం కాదని బీసీసీఐ తెలిపింది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను అధ్యయనం చేస్తున్నాం. దీని ప్రకారం మేం ఒక ప్రణాళిక రూపొందించుకుంటామని అరుణ్ ధుమాల్‌ వెల్లడించారు. 
 
కానీ క్రికెటర్లు ట్రైనింగ్ చేసేందుకు స్టేడియాలకు వెళ్లే ఛాన్సుంది. ఇంకా ఔట్‌డోర్‌ ప్రాక్టీస్‌లో పాల్గొనవచ్చు. ఆటగాళ్లందరూ ఒక్కో ప్రాంతంలో ఉండటంతో ఒకే దగ్గర జట్టు మొత్తం కలిసి సాధన చేసే ఛాన్స్‌ లేదని అరుణ్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: దీపావళి రోజున కొత్త పార్టీ ప్రకటన చేయనున్న కల్వకుంట్ల కవిత.. రెండు పేర్లు సిద్ధం..?

Ranya Rao: కన్నడ నటి రన్యారావుకు బిగ్ షాక్- రూ.102.55 కోట్ల జరిమానా విధించిన డీఆర్ఐ

Kothagudem: తాగొద్దయ్యా అంటే భార్యను చంపేసిన భర్త.. పోలీసుల ముందు లొంగిపోయాడు

Hyderabad: పెళ్లి చేసుకుంటానని.. లైంగికంగా వాడుకున్నాడు.. 20 ఏళ్ల జైలుశిక్ష

No pay no work: జీతం లేనిదే పని చేసేది లేదు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

తర్వాతి కథనం
Show comments