Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ వేలం పాటలు : కడప కుర్రోడికి లక్కీ ఛాన్స్...

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (13:39 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ గురువారం ఆటగాళ్ళ వేలం పాటలు జరిగాయి. ఈ పాటల్లో ఏపీలోని కడప జిల్లా కుర్రోడికి లక్కాఛాన్స్ వరించింది. జిల్లాలోని చిన్నమండెం మండలం బోనమల గ్రామసమీపంలోని నాగూరివాండ్లపల్లెకు చెందిన క్రికెట్‌ క్రీడాకారుడు హరిశంకరరెడ్డిని చెన్నైలో గురువారం నిర్వహించిన ఐపీఎల్‌ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. 
 
డిగ్రీ వరకు చదువుకున్న ఈ కుర్రోడు బౌలింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. పైగా, అండర్‌-19లో రాష్ట్ర జట్టుకు ఎంపికై 2016 నుంచి ఆడడం మొదలు పెట్టాడు. అనంతరం రంజీ జట్టుకు ఎంపికయ్యాడు. 2018 నుంచి ఆంధ్రా జట్టు తరఫున ఆడుతున్నాడు. 
 
హరిశంకరరెడ్డి ఐపీఎల్‌కు ఎంపిక కావడంపై తల్లిదండ్రులు రామచంద్రారెడ్డి, లక్ష్మిదేవి, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఐపీఎల్‌ పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments