Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ వేలం పాటలు : కడప కుర్రోడికి లక్కీ ఛాన్స్...

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (13:39 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ గురువారం ఆటగాళ్ళ వేలం పాటలు జరిగాయి. ఈ పాటల్లో ఏపీలోని కడప జిల్లా కుర్రోడికి లక్కాఛాన్స్ వరించింది. జిల్లాలోని చిన్నమండెం మండలం బోనమల గ్రామసమీపంలోని నాగూరివాండ్లపల్లెకు చెందిన క్రికెట్‌ క్రీడాకారుడు హరిశంకరరెడ్డిని చెన్నైలో గురువారం నిర్వహించిన ఐపీఎల్‌ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. 
 
డిగ్రీ వరకు చదువుకున్న ఈ కుర్రోడు బౌలింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. పైగా, అండర్‌-19లో రాష్ట్ర జట్టుకు ఎంపికై 2016 నుంచి ఆడడం మొదలు పెట్టాడు. అనంతరం రంజీ జట్టుకు ఎంపికయ్యాడు. 2018 నుంచి ఆంధ్రా జట్టు తరఫున ఆడుతున్నాడు. 
 
హరిశంకరరెడ్డి ఐపీఎల్‌కు ఎంపిక కావడంపై తల్లిదండ్రులు రామచంద్రారెడ్డి, లక్ష్మిదేవి, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఐపీఎల్‌ పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం పెట్టుకుందన్న మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదారు...

గంజాయి మత్తు.. వీపుకు వెనక కొడవలి.. నోరు తెరిస్తే బూతులు.. యువత ఎటుపోతుంది.. (video)

Mithun Reddy: మద్యం కుంభకోణం .. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు

డబ్బు కోసం పెళ్లిళ్ల వ్యాపారం : ఏకంగా 11 మందిని పెళ్ళాడిన మహిళ

అడవిలో కాాల్పులు, ఇద్దరు మావోలు, సీఆర్పీ కమాండో మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెలలు నిండకముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

తర్వాతి కథనం
Show comments