Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో హ్యాట్రిక్: రాజస్థాన్ ముచ్చటగా మూడోసారి విన్.. ముంబై డౌన్!

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2015 (11:51 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్8వ సీజన్లో రాజస్థాన్-ముంబైలు హ్యాట్రిక్ సాధించాయి. వీటిలో రాజస్థాన్ రాయల్స్ ముచ్చటగా మూడో విజయం సాధిస్తే.. ముంబై ఇండియన్స్ వరుసగా మూజోసారి పరాజయాన్ని మూటగట్టుకుంది. ముంబయి ఇండియన్స్ చివరి వరకూ విజయం కోసం పోరాడినా చివరికి విజయం రాజస్థాన్‌నే వరించింది. స్మిత్‌, రహానె పట్టుదల ముందు పొలార్డ్‌, అండర్సన్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌ వృధా అయ్యాయి.
 
అహ్మదాబాద్ ‌'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' స్టీవెన్‌ స్మిత్‌ (79 నాటౌట్‌), రహానె (46) మెరుపులతో మంగళవారం రాజస్థాన్‌ 7 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్‌ను ఓడించింది. మొదట పొలార్డ్‌ (70), అండర్సన్‌ (50) విధ్వంసం సృష్టించడంతో ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. లక్ష్యాన్ని రాజస్థాన్‌ రాయల్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments