Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికలు.. యూఏఈకి ఐపీఎల్ 2024 షిఫ్ట్.. ఇందులో నిజమెంత?

సెల్వి
శనివారం, 16 మార్చి 2024 (21:37 IST)
IPL 2024
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి మార్చే అవకాశాలను బీసీసీఐ చీఫ్ జే షా గట్టిగా తిరస్కరించారు. 
 
ఐపీఎల్‌ను భారత సరిహద్దుల్లోనే పటిష్టంగా నిర్వహిస్తామని, విదేశీ గడ్డపై ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయనే పుకార్లను జై షా కొట్టిపారేశారు. ఐపీఎల్ 2024 మ్యాచ్‌లను విదేశీ గడ్డపై నిర్వహించే అవకాశం లేదని బీసీసీఐ తేల్చి చెప్పేసింది.  
 
2019లోనూ ఎన్నికల సందర్భంగా ఐపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించడాన్ని బీసీసీఐ ఈ సందర్భంగా హైలైట్ చేసింది. శనివారం భారత ఎన్నికల సంఘం ఏప్రిల్ 19 నుండి జూన్ 4 వరకు ఏడు దశల్లో ఎన్నికల తేదీలను ప్రకటించడంతో సమగ్ర ఐపీఎల్ షెడ్యూల్‌‌ను బీసీసీఐ ఎప్పుడు విడుదల చేస్తుందోనని క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.  

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments