Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2023 కెప్టెన్స్ ఫోటోషూట్‌కి రోహిత్ శర్మ మిస్

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (11:32 IST)
ఐపీఎల్ 2023 కెప్టెన్స్ ఫోటోషూట్‌కి రోహిత్ శర్మ దూరమయ్యాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గురువారం ఈ ఫొటో షూట్‌ని జరపగా.. ముంబై ఇండియన్స్ టీమ్ నుంచి మినహా.. మిగిలిన తొమ్మిది టీమ్స్ నుంచి కెప్టెన్స్ హాజరయ్యారు.
 
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఆడెన్ మర్‌క్రమ్ భారత్‌లో లేకపోవడంతో అతని స్థానంలో వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ఈ షూట్‌కి వచ్చాడు. 
 
కానీ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైలోనే వున్నా ఈ షూట్‌కి దూరంగా వుండటంపై అందరూ షాక్ అయ్యారు. హిత్ శర్మకి గాయమైందని అందుకే షూట్‌కి దూరంగా ఉన్నాడనే వార్తలు ఊపందుకున్నాయి.

సంబంధిత వార్తలు

పిఠాపురంలో పవన్‌కు కలిసొచ్చే ఆ సెంటిమెంట్?

దుస్తులు విప్పేసి బెంగుళూరు రేవ్ పార్టీ ఎంజాయ్... నేను లేనంటున్న నటి హేమ!!

రోదసీలోకి వెళ్లిన తొలి తెలుగు టూరిస్ట్ - ఎవరీ గోపీచంద్ తోటకూర

అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు సిక్సర్ కొడుతున్నారు : ప్రశాంత్ కిషోర్

కెనడాలో దారుణ పరిస్థితులు .. అంత్యక్రియలకు డబ్బులు లేక పెరిగిపోతున్న అనాథ శవాల సంఖ్య!!

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

తర్వాతి కథనం
Show comments