Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2023 కెప్టెన్స్ ఫోటోషూట్‌కి రోహిత్ శర్మ మిస్

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (11:32 IST)
ఐపీఎల్ 2023 కెప్టెన్స్ ఫోటోషూట్‌కి రోహిత్ శర్మ దూరమయ్యాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గురువారం ఈ ఫొటో షూట్‌ని జరపగా.. ముంబై ఇండియన్స్ టీమ్ నుంచి మినహా.. మిగిలిన తొమ్మిది టీమ్స్ నుంచి కెప్టెన్స్ హాజరయ్యారు.
 
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఆడెన్ మర్‌క్రమ్ భారత్‌లో లేకపోవడంతో అతని స్థానంలో వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ఈ షూట్‌కి వచ్చాడు. 
 
కానీ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైలోనే వున్నా ఈ షూట్‌కి దూరంగా వుండటంపై అందరూ షాక్ అయ్యారు. హిత్ శర్మకి గాయమైందని అందుకే షూట్‌కి దూరంగా ఉన్నాడనే వార్తలు ఊపందుకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

తర్వాతి కథనం
Show comments