Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ వేలంలో క్రిస్ మోరిస్ రికార్డ్.. రూ.16.25 కోట్లకు అమ్ముడు

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (17:48 IST)
Chris Morris
ఐపీఎల్ వేలంలో దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్.. సంచలనం సృష్టించాడు. అతడు ఏకంగా రూ.16.25కోట్లకు అమ్ముడుపోయి కొత్త రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ టీమ్ అతన్ని ఇంత భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అతని కోసం ముంబై, బెంగళూరు, పంజాబ్, రాజస్థాన్ ఫ్రాంచైజీలు పోటీ పడి బిడ్లు దాఖలు చేశాయి. కేవలం రూ.75 లక్షల బేస్ ప్రైస్‌తో ఎంట్రీ ఇచ్చిన మోరిస్‌.. చివరికి రికార్డు ధర పలకడం విశేషం. 
 
ఐపీఎల్ చరిత్రలో గతంలో ఎప్పుడూ ఏ ప్లేయర్ ఈ ధర పలకలేదు. ఇప్పటి వరకూ యువరాజ్ రూ.16 కోట్లతో తొలి స్థానంలో ఉండగా.. ఇప్పుడా రికార్డు కూడా మరుగున పడిపోయింది. ఐపీఎల్ చరిత్రలో ఓ విదేశీ ప్లేయర్‌కు గతంలో రూ.15.5 కోట్లు మాత్రమే దక్కాయి. ఆస్ట్రేలియా బౌలర్ కమిన్స్‌ను ఈ భారీ మొత్తానికి కోల్‌కతా కొనుగోలు చేసింది. మోరిస్ ఆ రికార్డును కూడా తిరగరాశాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments