Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో మూడు ఐపీఎల్ మ్యాచ్‌లు.. తొలిసారిగా స్పైడర్ కెమెరా నీడలో..!?

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2016 (11:00 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లకు విశాఖ ఆతిథ్యమివ్వనుంది. టీమిండియా కెప్టెన్ ధోనీ సారథ్యంలోని రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఆడే మూడు మ్యాచ్‌లకు ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదిక కానుంది. ముంబై హైకోర్టు ఆదేశాల మేరకు ఏప్రిల్‌ 30 తర్వాత మహారాష్ట్రలో జరగాల్సిన మ్యాచ్‌లను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రక్రియలో విశాఖ ప్రత్యామ్నాయంగా నిలిచిన సంగతి తెలిసిందే. 
 
దీంతో ముంబై ఇండియన్స్‌, పుణె సూపర్‌ జెయింట్స్‌ ఫ్రాంచైజీలు విశాఖలో మ్యాచ్‌లు ఆడేందుకు ఆసక్తి చూపాయి. కాగా ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలోనే మ్యాచ్‌లు ఆడేందుకు పుణే ఆసక్తి చూపడంతో.. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ) కూడా అత్యవసర సమావేశం నిర్వహించి మ్యాచ్‌ల నిర్వహణకు ఆమోదం తెలిపింది. ఈ మూడు మ్యాచ్‌లకు స్పైడర్‌ కెమెరాను వినియోగించనున్నారు. 
 
విశాఖలో ఇటువంటి కెమెరాను వినియోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ధోనీ నాయకత్వంలోని పుణె జట్టు మే 10న సన్‌రైజర్స్‌, 17న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, 21న కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌తో ఆడే మూడు మ్యాచ్‌లకు విశాఖ స్టేడియం వేదిక కానుంది.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments