Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెప్టెన్ అయ్యాక రోహిత్ శర్మను కలిసిన హార్దిక్ పాండ్యా

సెల్వి
గురువారం, 21 మార్చి 2024 (17:17 IST)
ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్సీ మార్పు సోషల్ మీడియాలో పెను దుమారాన్నే రేపింది. ముంబై ఇండియన్స్‌కు ఐదు ఐపీఎల్ టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా ఎంపిక కావడాన్ని రోహిత్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. గుజరాత్ టైటాన్స్‌కు ఒక టైటిల్, ఓ ఫైనల్‌ వరకు నడిపించిన హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయడంపై ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీపై ఫ్యాన్స్ మండిపడ్డారు. 
 
రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ యొక్క విశిష్ట కెప్టెన్‌గా మాత్రమే కాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అత్యంత విజయవంతమైన నాయకులలో ఒకరిగా కూడా నిలిచాడు. ఈ నేపథ్యంలో రోహిత్ స్థానంలో ఎంపికైన హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తొలిసారి హిట్ మ్యాన్‌ను కలిశాడు. 
 
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తమ మొదటి శిక్షణా సెషన్‌కు సిద్ధమవుతున్న తరుణంలో, కెప్టెన్సీ మార్పు తర్వాత పాండ్యా- రోహిత్ ఇద్దరూ మొదటిసారి కలుసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments