Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెప్టెన్ అయ్యాక రోహిత్ శర్మను కలిసిన హార్దిక్ పాండ్యా

సెల్వి
గురువారం, 21 మార్చి 2024 (17:17 IST)
ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్సీ మార్పు సోషల్ మీడియాలో పెను దుమారాన్నే రేపింది. ముంబై ఇండియన్స్‌కు ఐదు ఐపీఎల్ టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా ఎంపిక కావడాన్ని రోహిత్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. గుజరాత్ టైటాన్స్‌కు ఒక టైటిల్, ఓ ఫైనల్‌ వరకు నడిపించిన హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయడంపై ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీపై ఫ్యాన్స్ మండిపడ్డారు. 
 
రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ యొక్క విశిష్ట కెప్టెన్‌గా మాత్రమే కాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అత్యంత విజయవంతమైన నాయకులలో ఒకరిగా కూడా నిలిచాడు. ఈ నేపథ్యంలో రోహిత్ స్థానంలో ఎంపికైన హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తొలిసారి హిట్ మ్యాన్‌ను కలిశాడు. 
 
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తమ మొదటి శిక్షణా సెషన్‌కు సిద్ధమవుతున్న తరుణంలో, కెప్టెన్సీ మార్పు తర్వాత పాండ్యా- రోహిత్ ఇద్దరూ మొదటిసారి కలుసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

నేడు ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ..

మా బావే... వీడు చస్తేనే మా అక్క ప్రశాంతంగా ఉంటుంది..

నేడు బీహార్ సర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

తర్వాతి కథనం
Show comments