Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెరిసిన డుమిని, రహనా: ఛాలెంజర్స్ లక్ష్యం 158

Webdunia
దక్షిణాఫ్రికాలో జరుగుతోన్న ఐపీఎల్ రెండో సీజన్లో భాగంగా, ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు 158 పరుగుల విజయలక్ష్యాన్ని బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ముందుంచింది. ఇండియన్స్ బ్యాట్స్‌మెన్లలో రహనా (49 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 62 పరుగులు) చేయగా, డుమిని (41 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్స్‌లతో 59 పరుగులు) సాధించాడు.

ఓపెనర్లుగా బరిలోకి దిగిన జయసూర్య (29) మెర్వ్ బౌలింగ్‌లో అవుట్ కాగా, ముంబై ఇండియన్స్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ (0) కేవలం ఒక్క పరుగు కూడా చేయకుండా వినయ్ కుమార్ బౌలింగ్‌లో, బౌచర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 157 పరుగులు సాధించింది.

రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లలో వినయ్ కుమార్, మెర్వ్‌లు చెరో వికెట్ సాధించారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments