Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ ప్లేయర్‌కు కరోనా: ఐపీఎల్‌పై కరోనా పిడుగు

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (16:19 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్-2పై కరోనా పిడుగు పడింది. కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌ 2021 సీజన్‌ -2 ప్రస్తుతం విజయవంతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఐపీఎల్‌ టోర్నీపై మరో సారి కరోనా పిడుగు పడింది. ఇవాళ కరోనా పరీక్షల్లో ఓ ఆటగాడికి పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారించారు.

అయితే.. ఆటగాడి పేరు మాత్రం ప్రకటించలేదు. సన్‌ రైజర్స్‌ బౌలర్‌ నటరాజన్‌ అని తెలుస్తోంది. నటరాజన్‌‌తో సహా పలుగురిని ఐసోలేషన్‌‌కు పంపింది యాజమాన్యం. దీంతో ఆటగాళ్లలో మళ్లీ టెన్షన్‌ నెలకొంది.
 
కాగా.. ఐపీఎల్‌ 2021లో ఇవాళ ఢీల్లి క్యాపిటల్స్‌తో.. సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. దుబాయి వేదికగా రాత్రి ఏడున్నరకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన SRH కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.

దీంతో ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇప్పటి నుంచి ఆడుతున్న ప్రతి మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉండగా.. కుర్రాళ్లతో పటిష్టంగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టబోతుంది సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ జట్టు. ఇవాళ రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్, మరియు ఢిల్లీ క్యాపిట్స్‌ మధ్య మ్యాచ్‌ యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేసింది బీసీసీఐ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

తర్వాతి కథనం
Show comments